Home » adani issue
అన్ని ఆధారాలు కనిపిస్తుంటే అదానీ మోసానికి రాష్ట్రమే అడ్డాగా మారితే, మాజీ ముఖ్యమంత్రి నేరుగా అవినీతిలో భాగంగా ఉంటే, కచ్చిత సమాచారం కావాలని చంద్రబాబు అడగడం ఏంటని నిలదీశారు.
ప్రతిపక్షాలు లేవనెత్తిన సమస్యలపై పార్లమెంట్లో ప్రధాని మోదీ ప్రభుత్వం చర్చకు రానివ్వడం లేదని తెలిపారు.
స్కిల్ యూనివర్సిటీకి అదానీ విరాళం ఇచ్చారని, అసలు విరాళాలను కేటీఆర్ ఇచ్చినా తీసుకుంటామని అన్నారు.
ఒకవేళ ఈడీ, సీబీఐ హిండెన్ బర్గ్ నివేదికపై విచారణ జరిపితే మోదీకి నష్టం జరుగుతుందని, అదానీకి కాదని అన్నారు. దేశ ప్రజలకు ప్రధాని మోదీ చేసింది ఏమీ లేదని కేజ్రీవాల్ చెప్పారు.
ప్రజల నుంచి వాస్తవాల్ని దాచేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారు. వెనుకబడిన వర్గాలను అవమానించారని ప్రజల దృష్టి మళ్లిస్తున్నారు. దేశాన్ని దోచుకున్నవారు వెనుకబడిన వర్గాలా? వీటికి మోదీ సమాధానం చెప్పాలిం. అదానీ వ్యవహరంపై ప్రధాని ఎందుకు నోరు తెరవడం
ఢిల్లీలో ఈడీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత
రాజ్యసభ విపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ ‘‘మోదీ పాలనలో చట్టబద్ధత, ప్రజాస్వామ్యం లేదు. అదానీ స్టాక్స్ ఇష్యూపై జేపీసీ రాజ్యాంగాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. మేము ఈ సమస్యను లేవనెత్తినప్పుడు, మైకులు స్విచ్ ఆఫ్ చేస్తున్నారు. సభలో గంద�