Home » Adani
ఒక్క రిపోర్ట్.. ఒకే ఒక్క రిపోర్ట్.. అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీల పునాదులను కదిలించింది. ఒక్క రోజులోనే.. 87 వేల కోట్ల సంపద ఆవిరయ్యేలా చేసింది. ఆ ఒక్క రిపోర్ట్.. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన అదానీని.. మూడో స్థానం నుంచి నాలుగో స్థానానికి దిగజార్చింది. ఇంతకీ.. హి
అదానీ, అంబానీలు దేశంలో అనేక మంది రాజకీయ వేత్తల్ని, మీడియాను కొనుగోలు చేస్తున్నారని విమర్శలు చేసిన ఆమె, తన సోదరుడు రాహుల్ గాంధీని మాత్రం కొనలేరని తేల్చి చెప్పారు. రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్రం తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశించ�
ఎలక్ట్రానిక్ మీడియా గురించి తెలిసిన వారికి ప్రణయ్ రాయ్ని కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సుదీర్ఘ కాలం పాటు మీడియా రంగంలో ఉన్న ఆయన.. ఎంతో మంది గర్వించదగ్గ జర్నలిస్టుల ఎదుగుదలలో ప్రముఖ పాత్ర పోషించారు. కాగా, ప్రణయ్ రాయ్, రాధికా రాయ్ రాజీన
తలపండిన కార్పొరేటర్లకు కూడా మైండ్ బ్లాక్ చేసిన అదానీ
సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఏడాదిపాటు ఆందోళన చేపట్టారు. స్వాతంత్ర్యం అనంతరం దేశంలోనే సుదీర్ఘంగా అత్యంత సుదీర్ఘ నిరసనల్లో ఇది ఒకటి. అయితే ప్రభుత్వం తీసుకువచ్చిన సాగు చట్టాల్ని రద్దు చేసుకుంటున్నట్లు గతేడాది నవంబర్ 19 ప్రధానమంత్రి నరే�
అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ త్వరలోనే టెలికాం సర్వీసుల్లోకి అడుగు పెట్టాలని ప్రణాళికలు వేసుకుంటున్నారు. దాదాపు రూ.4.3 లక్షల కోట్ల విలువైన 72,097.85 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ వేలం జూలై 26 నుంచి జరగనుంది.
ఇండియన్ వ్యాపారవేత్త బిలియనీర్ గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూపుకు 500 మెగావాట్ల పవర్ ప్రాజెక్ట్ ఇవ్వాలని భారత ప్రధాని మోదీ ఒత్తిడి తెచ్చారని అంటున్నారు శ్రీలంక ఉన్నతాధికారి. శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సేపై ఒత్తిడి తెచ్చారని శుక్�
గౌతమ్ అదానీ.. పరిచయం అవసరం లేని పేరు. ఒక్కడుగా మొదలై లక్షల మందికి తోడై.. ఎవరూ కనీసం టచ్ చేయలేని స్థాయిలో వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు. వంట నూనెల నుంచి విద్యుత్ వెలుగుల వరకు.. ప్రతీ రంగంలో ఆయన పట్టిందల్లా.. ముట్టిందల్లా బంగారం అవుతోంది. అ�
దేశంలోనే కాకుండా ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా అదానీ గ్రూప్ సంస్థల అధినేత గౌతమ్ అదానీ మీడియా రంగంలోకి ఎంట్రీ ఇస్తున్నారు.
ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్ పయ్యావుల కేశవ్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. సోలార్ పవర్ (సౌర విద్యుత్) కొనుగోళ్లలో భారీ కుంభకోణం జరిగిందన్నారు. సెకీ ద్వారా కొనుగోలు చేసిన