Home » Adar Poonawalla
దేశంలోని మలేరియా పీడిత ప్రాంతాల ప్రజలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ శుభవార్త వెల్లడించింది. మలేరియా జ్వరాలు రాకుండా ఆర్21 మ్యాట్రిక్స్ ఎం మలేరియా వ్యాక్సిన్ను వెల్కమ్ ట్రస్ట్, యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ మద్ధతుతో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాల
దేశంలోని చిన్నారుల కోసం కోవోవాక్స్ వాక్సిన్ సిద్ధంగా ఉందని ప్రకటించారు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలా.
సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ కోవోవాక్స్ అత్యవసర వినియోగానికి శుక్రవారం ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ఆమోదం తెలిపింది. వ్యాక్సిన్ సమర్థత, సేఫ్టీన
ఆరు నెలల్లోపు 3 ఏళ్లు పైబడిన పిల్లలందరి కోసం కోవిడ్ వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకొస్తామని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఓ వైపు కరోనా,మరొవైపు కొత్త వేరియంట్
దక్షిణాఫ్రికాలో తాజాగా వెలుగుచూసిన కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్"ఇప్పుడు ప్రపంచదేశాలను టెన్షన్ పెడుతోంది. ఇదే క్రమంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవిడ్ వ్యాక్సిన్లు..ఈ వేరియంట్
శంలో కోవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ గురువారం నాటికి 100 కోట్లు పూర్తవడంపై సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా హర్షం వ్యక్తం చేశారు.
ప్రపంచవ్యాప్తంగా అనేక అభివృద్ధి చెందిన దేశాలలో కోవిడ్ వ్యాక్సిన్కి సంబంధించి బూస్టర్ షాట్లు వేయడం ప్రారంభం అయ్యింది.
సీరం సంస్థ ఉత్పత్తి చేస్తున్న మరో కోవిడ్-19 వ్యాక్సిన్ 'కొవావాక్స్'ను పెద్దలకు వినియోగించేందుకు ఈ ఏడాది అక్టోబర్లో విడుదల చేయాలని భావిస్తున్నట్లు సీరం సీఈవో అదర్ పూనావాలా శుక్రవారం తెలిపారు.
ఉన్నత చదువుల కోసం బ్రిటన్ వెళ్లి క్వారంటైన్ లో ఉన్న విద్యార్థులకు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలా రూ.10 కోట్ల ఆర్ధిక సాయం ప్రకటించారు. భారతీయ వ్యాక్సిన్లకు బ్రిటన్ లో అనుమతి లేకపోవడంతో ఇక్కడ రెండు డోసులు తీసుకున్న వారు కూడ�
వ్యాక్సినేషన్ ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుబడుతూ సీరం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సురేశ్ జాదవ్ చేసిన విమర్శలపై ఆ సంస్థ అధికారికంగా వివరణ ఇచ్చింది.