Home » adavallu meeku joharlu
వారం వారం కొత్త సినిమాలు థియేటర్లకు వస్తున్నాయ్ కానీ నిలబడడం లేదు. వచ్చిన సినిమా వచ్చినట్లే వారం తిరగకుండానే మాయమైపోతున్నాయ్. గత వారం వచ్చిన వరుణ్ తేజ్ గని, అంతకు ముందు వారం..
ధియేటర్లలోనే కాదు ఓటీటీల్లో కూడా పెద్ద సినిమాల జాతర నడుస్తుంది. బిగ్ స్క్రీన్ లో బ్లాక్ బస్టర్ అయిన సినిమాలతో పాటు వెబ్ సిరీస్, హాలీవుడ్ సినిమాలు ఓటీటీలోకి రాబోతున్నాయి.
అప్పుడే 2022కి సంబంధించి 3 నెలలు అయిపోయాయి. సినిమాలకు సంబంధించి ఈ ఫస్ట్ క్వార్టర్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. కోవిడ్ దెబ్బకి రెండేళ్లనుంచి సరైన సినిమాలు రిలీజ్ చెయ్యని..
స్టార్ హీరోల సినిమాల కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్న మార్చి ఫాన్స్ కు సినిమా సీజన్ అయిపోయింది. వరసపెట్టి సినిమాలు, వాటితో పోటీపడుతూ ఓటీటీసిరీస్ లు.. అబ్బో.. ఎంటర్ టైన్ మెంట్..
శర్వానంద్.. వెయిట్ చేస్తున్నారు. కొన్నాళ్ల నుంచి ఒకే ఒక్కహిట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆ హిట్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. వర్కవుట్ అవ్వడం లేదు. ఎన్ని కొత్త స్టోరీలు..
చాలాకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న శర్వానంద్, లక్కీ స్టార్ గా చేసిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతూ దూసుకెళ్తున్న రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా తిరుమల కిషోర్ దర్శకత్వ..
బ్యాక్ గ్రౌండ్ భారీగా లేదు కానీ హీరోగా ఎదిగాడు. మంచి యాక్టర్ గా ప్రూవ్ చేసుకున్నాడు. కానీ వరుస ఫ్లాపులు ఈమధ్య శర్వానంద్ ఫేట్ ను మార్చేశాయి. అందుకే మళ్లీ తనదైన స్టైల్లో అట్రాక్ట్..
శర్వానంద్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా తిరుమల కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆడవాళ్ళు మీకు జోహార్లు. ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకొని..
మరో ఐదు రోజులలోనే థియేటర్ల భీమ్లా నాయక్ గర్జన మొదలవుతుంది. సెకండ్ లాక్ డౌన్ నుండి పవర్ స్టార్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తుండగా.. భీమ్లా నాయక్ తో వాళ్ళ ఆశ తీరబోతుంది.
సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరో శర్వానంద్.. ఆల్రెడీ హిట్ రేస్ లో ఉన్న హీరోయిన్ రష్మికా.. ఇద్దరూ కలిసి ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీతో గ్రాఫ్ పెంచుకుందామనుకున్నారు. కానీ తీరా..