Home » Adilabad Public Meeting
కాంగ్రెస్ పార్టీలో కుర్చీల కోసం కొట్లాడుకుంటున్నారు అంటూ ఎద్దేవా చేశారు మంత్రి హరీశ్ రావు. కేసీఆర్ పాలనలో అభివృద్ధి చేయటానికి కృషి చేస్తున్నారన్నారు.