Home » Adimulapu Suresh
ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో జరిగిన మండల పరిషత్ ఎంపీపీ ఎన్నికల్లో వైసీపీ సంచలన విజయం సాధించడంతో కొత్త కొత్త విషయాలు బయటకు వచ్చాయట.
ఆయన చేరికపై ఎర్రగొండపాలెం, కొండపి నియోజకవర్గాల్లోని టీడీపీ క్యాడర్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనేది కూడా ఉత్కంఠగా మారింది.
ఇచ్చిన హామీలు అమలు చేయకుండా సాకులు చూపుతున్నారని సీఎం చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.
9 సిటీల పేరుతో లక్షల కోట్లతో నిర్మిస్తామనటం మీదే మేము వ్యతిరేకించాం. అన్ని లక్షలు ఒకేచోట ఖర్చు పెడితే మిగతా ప్రాంతాల పరిస్థితి ఏంటని ప్రశ్నించాం.
వైసీపీ ప్రభుత్వం సొంత ఇంటి కల నెర వేరుస్తుందని అన్నారు. అమరావతిలో 50 వేల మందికి పట్టాలు ఇవ్వాలని సంకల్పించారు.. కానీ, పెత్తందార్లు, ఎల్లో మీడియా అడ్డుకున్నారని మండిపడ్డారు.
Chandrababu : ఆల్రెడీ ప్రజలు అంతుచూసినా.. చంద్రబాబుకి బుద్ధి రాలేదు. దళితుల అంతుచూస్తా అని చంద్రబాబు బెదిరించడం కరెక్ట్ కాదు.
Chandrababu : అధికారంలోకి రాగానే భూకబ్జాలకు పాల్పడిన మంత్రి సురేశ్ పై విచారణ చేపడతామన్నారు. సీఎం జగన్ రాష్ట్రాన్ని అన్ని విధాల సర్వనాశనం చేశారని ధ్వజమెత్తారు
మంత్రి ఆదిమూలపు సురేశ్కు తప్పిన ప్రమాదం
Amma Vodi Scheme : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో లేనిపోని అపోహలన్ని సృష్టిస్తున్నారంటూ ఏపీ రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేశ్ మండిపడ్డారు.
ముందుగా ప్రకటించిన తిప్పే స్వామిని తప్పించి ఆదిమూలపు సురేశ్ కు అవకాశం కల్పించారు. తిప్పేస్వామి స్థానంలో ఆదిమూలపు సురేశ్ కు చోటు దక్కింది.