Home » Adipurush pre release event
నేడు ఉదయం ప్రభాస్, ఆదిపురుష్ చిత్రయూనిట్ తిరుమలలో వేంకటేశ్వరస్వామిని దర్శించుకొని, సుప్రభాత సేవలో పాల్గొన్నారు. ప్రభాస్ తిరుమలలో ఆలయం వద్ద నడిచి వెళ్తున్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
SV యూనివర్సిటీ గ్రౌండ్ ని ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశారు. సినిమాను మొదటి నుంచి కూడా జై శ్రీరామ్ అంటూ ఆధ్యాత్మికంగానే ప్రమోట్ చేస్తున్నారు. దీంతో సభ నిర్వహణ కూడా ఆధ్యాత్మికంగా కొత్తగా డిజైన్ చేశారు.
ఆదిపురుష్ సినిమాను తెలుగులో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ రిలీజ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆ నిర్మాణ సంస్థ ఓ సరికొత్త నిర్ణయం తీసుకుంది.
నేడు ఉదయం ప్రభాస్, చిత్రయూనిట్ తిరుమలలో వేంకటేశ్వరస్వామిని దర్శించుకొని, సుప్రభాత సేవలో పాల్గొన్నారు.
భారతీయ చలనచిత్ర చరిత్రలో తొలిసారిగా ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఎప్పటికి గుర్తుండిపోయే స్థాయిలో నిర్వహించనున్నారు. సినిమాని పూర్తిగా జై శ్రీరామ్ అంటూ ఆధ్యాత్మికంగా ప్రమోషన్స్ చేస్తున్నారు.
ప్రభాస్ ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ని హనుమాన్ మూవీ టీం నిర్వహిస్తుంది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తేజ సజ్జ యాంకరింగ్తో..
అయితే ఆదిపురుష్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా ఎవరు వస్తారో అని అంతా ఎదురు చూశారు. తాజాగా చిత్రయూనిట్ ఆదిపురుష్ ఈవెంట్ గెస్ట్ ని ప్రకటించారు.
ఆదిపురుష్ కి సంబందించి ఇప్పటికే బిజినెస్ సాలిడ్ గా జరిగిపోయింది. హైప్ పెద్దగా లేకపోయినా ప్రభాస్ ఫస్ట్ టైమ్ రాముడిగా కనిపిస్తున్న సినిమా కాబట్టి ఓపెనింగ్ డేనే మినిమం 100కోట్లు రాబడుతుందని అంచనాలు వేస్తున్నారు.
మ్యూజిక్ డైరెక్టర్స్ అజయ్-అతుల్ ద్వయం బాలీవుడ్ లో ఎంత పాపులర్ అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక వీరిద్దరిలో నుండి సంగీత స్వరకర్త అతుల్ ఇప్పుడు బైక్పై ముంబై నుంచి తిరుపతికి వెళ్లనున్నారు.