Home » Aditya Om
ఆదిపర్వం సినిమా తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది.
ఆదిత్య ఓం ఒక్కడే నటిస్తూ తెరకెక్కిన చిత్రం ‘బంధీ’. ఈ మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేసారు.
జబర్దస్త్ కమెడియన్ శాంతి కుమార్ తూర్లపాటి దర్శకుడిగా మారి ‘నాతో నేను’ సినిమాని తెరకెక్కించాడు.
ఆదిత్య ఓం మెయిన్ లీడ్ లో నటించిన దహనం సినిమా మార్చ్ 31న రిలీజయింది. ఎప్పుడో పూర్తయిన ఈ సినిమాని ఇన్నాళ్లు అంతర్జాతీయ అవార్డులకు పంపించి పలు అవార్డులని కూడా గెలుచుకున్నారు. తాజాగా ఈ సినిమాని రిలీజ్ చేయగా సినిమా ప్రమోషన్స్ లో...................
ఈ చిత్రంలోని గరళం తాగినోడు గంగమ్మ మొగుడు అనే ఒక పాట మంచి సాహిత్య విలువలతో ఆలోచించేసేదిగా వుంది. ఈ పాటను రిలీజ్ చేస్తూ పాడితే లక్ష / ఆడితే లక్ష మరియు తదుపరి సినిమాలో అవకాశం అనే పోటీని..............