Home » administration
తెలుగు సంవత్సరాది ఉగాది నుంచే రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు అవుతాయని జగన్ తెలిపారు. కొత్త జిల్లాల నుంచి కలెక్టర్లు, ఎస్పీలు కార్యకలాపాలు సాగించాలని ఆదేశించారు.
ప్రయాగ్రాజ్లో యువజన మ్యానిఫెస్టోను విడుదల చేయకుండా కాంగ్రెస్ పార్టీని అడ్డుకున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఆరోపించారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పరిపాలనా సంస్కరణల కమిటీని ఏర్పాటు చేశారు. నలుగురు ఐఏఎస్ లు ఈ కమిటీలో ఉంటారు.
అఫ్ఘానిస్థాన్లో పరిణామాలపై చర్చలు జరిపి ఉమ్మడి వ్యూహం రూపొందించేందుకు G-7 దేశాలు సమావేశం అవుతున్నాయి.
ఏపీ పరిపాలన రాజధాని విశాఖపై మరోసారి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. పరిపాలన రాజధాని విశాఖకు తప్పకుండా వస్తుందని ఆయన తేల్చి చెప్పారు. త్వరలోనే సీఎం జగన్ విశాఖ నుంచి పరిపాలన చేస్తారని అన్నారు. సీఎం జగన్ ఎక్కడి
Biden India Visit: అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్, డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ జే ఆస్టిన్ మార్చి నెలాఖరుకు ఇండియా పర్యటనకు రాబోయే ప్లాన్ లో ఉన్నారు. మార్చి 15, మార్చి 25 తేదీలను ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. లేదంటే మార్చి 20న కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. జ
Covaxin : ప్రపంచంలోనే అతిపెద్ద కోవిడ్ వ్యాక్సినేషన్కు దేశం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో వ్యాక్సినేషన్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. తొలి దశలో ఫ్రంట్లైన్ వారియర్స్కు వ్యాక్సిన్ ఇవ్వనుంది ప్రభుత్వం. శనివారం ఉదయం 10 గంటలకు వ�
COVID-19 vaccine Dry run : కరోనా వాక్సినేషన్పై కేంద్రం ఫోకస్ పెట్టింది. మరో వారం రోజుల్లో ఏపీతో పాటు మరో మూడు రాష్ట్రాల్లో కోవిడ్ వాక్సినేషన్ (COVID-19 vaccine) డ్రై రన్చే (Dry run) చేపట్టనున్నారు. భౌగోళిక పరిస్థితుల ఆధారంగా మొదట పంజాబ్, ఏపీ, అసోం, గుజరాత్ రాష్ట్రాల్లో డ్రై
తెలంగాణ ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టం రూపొందించింది. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కొత్త రెవెన్యూ ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టారు. 2020, సెప్టెంబర్ 09వ తేదీ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు ఉదయం ప్రారంభమయ్యాయి. రెవెన్యూ చట్టంపై సభలో �
ఓ వైపు కరోనాతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే..పలు వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ..వార్తల్లోకి ఎక్కుతున్నారు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్. దీంతో ఆయన పలు విమర్శలు ఎదుర్కొంటున్నారు. Online Class లకు హాజరయ్యే విదేశ విద్యార్థులను వెనక్కి పంపాలన్న ట్రంప్ నిర