Home » administration
పౌరసత్వ సవరణ చట్టం (CAA)కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి పలు ప్రభుత్వ వాహనాలను, వైర్ లెస్ సెట్లను ధ్వంసం చేశారు. కొన్ని ప్రాంతాల
వివాదాస్పద నిర్ణయాలు.. రాజకీయంగా విప్లవాత్మక మార్పులు.. నవరత్నాలకు ప్రాధాన్యత.. మరెన్నో వరాలు.. ఇదీ ఏపీ సీఎం జగన్ ఆరు నెలల పాలన. ఇంతకీ ఇచ్చిన మాటపై నిలబడ్డారా... హామీలు అమలయ్యాయా... రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశారా.. ఆరు నెలల్లో జగన్ సాధించిందేంటి.
వైసీపీ పాలనపై జనసేనానీ మండిపడ్డారు. విధ్వంసం, దుందుడుకుతనం, కక్ష సాధింపు అంటూ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. మానసిక ఆవేదన, అనిశ్చితి, విచ్చిన్నం అంటూ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. 2019, నవంబర్ 23వ తేదీ శనివారం ఉదయం వరుస ట్వీట్ చేశారు పవన్. వైసీపీ ప్�
గురువారం(సెప్టెంబర్-8,2019)నుంచి జమ్మూకశ్మీర్ లో ఆంక్షలు పూర్తిగా ఎత్తియేయనున్నారు. రెండు నెలలకు పైగా కశ్మీర్ లోయలో కొనసాగిన భద్రతాపరమైన ఆంక్షలను ఎత్తివేయాలని జమ్ముకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ అధికారులను సోమవారం ఆదేశించారు. కశ్మీర్ను �
ఆర్టికల్ 370రద్దు సమయం నుంచి గృహనిర్బంధంలో ఉంచిన వివిధ కశ్మీర్ పార్టీల రాజకీయ నాయకులను గృహనిర్బంధం నుంచి వదిలేసినట్లు జమ్మూకశ్మీర్ యంత్రాంగం తెలిపింది. దాదాపు రెండు నెలల తర్వాత వారిని గృహనిర్భంధం నుంచి విడుదల చేశారు. గృహ నిర్బంధం నుండి విడ�
కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ఆదివారం బీజేపీ నేత చిన్మయానంద్ కేసుపై విమర్శలు గుప్పించారు. కేవలం అడ్మినిస్ట్రేషన్ అనుకూలంగా ఉండడం వల్లనే కేంద్ర మాజీ మంత్రిపై అత్యాచార కేసు నమోదు చేయడం లేదు. షాజన్పూర్కు చెందిన పీజీ విద్యార్థ�
ఏపీఐఐసీ చైర్మన్, వైపీపీ ఎమ్మెల్యే రోజా శనివారం(సెప్టెంబర్ 14,2019) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సీఎం జగన్ 100 రోజుల పాలన, పల్నాడు పరిస్థితులపై రోజా
ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార యంత్రాంగం అదే స్థాయిలో చర్యలు చేపట్టింది. జిల్లా కేంద్రం నుండి క్షేత్ర స్థాయి వరకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు వివిధ రకాల యాప్లు, విస్తృత స్థాయి నెట్ వర్క్తో క్షేత్ర స్థాయి పరిశీలన,
ఎలక్షన్ కమిషన్,ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ తనను,తన కుటుంబాన్ని వేధిస్తోందని ఆరోపించారు కర్ణాటక సీఎం కుమారస్వామి.గడిచిన రెండు రోజుల్లో 14సార్లు తన కారుని అధికారులు తనిఖీ చేశారని కుమారస్వామి అన్నారు.గురువారం 60కిలోమీటర్ల దూరంలో ఉండే �
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టి నేటికి సరిగ్గా 50రోజులు పూర్తయ్యాయి. 2018 డిసెంబర్ 13న సీఎంగా ప్రమాణం చేసిన కేసీఆర్..