Home » ADR REPORT
తెలంగాణ రాష్ట్రంలోని ముగ్గురు మంత్రులపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫామ్స్ వెల్లడించింది. 12 మంది తెలంగాణ మంత్రుల్లో ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి సహా 9 మంది మంత్రులపై పలు క్రిమినల్ కేసులున్నాయని తాజా ఏడీఆర్, త
2018లో రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో 199 మంది ఎమ్మెల్యేలలో 28 మంది (14%) తమపై తీవ్రమైన క్రిమినల్ కేసులున్నట్లు ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఆస్తులు, వివిధ నేరాల కేసుల్లోనూ ముందున్నారని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తాజాగా వెల్లడించింది. గత ఎన్నికల్లో కంటే ఈ సారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల�
పార్టీల వారీగా చూస్తే 129 మంది బీజేపీ ఎమ్మెల్యేల్లో 107 మంది (83 శాతం), 97 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 76 మంది (78 శాతం), ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు కోటి రూపాయలకు పైగా ఆస్తులు కలిగి ఉన్నారు.
దేశంలోని మన శాసనసభ్యుల ఆస్తులు చూస్తే మీరు షాకవ్వాల్సిందే. దేశంలోని 28 రాష్ట్రాలు, అసెంబ్లీలు ఉన్న రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 4001 మంది సిట్టింగ్ శాసనసభ్యుల మొత్తం ఆస్తుల విలువ రూ.54,545 కోట్లని వెల్లడైంది....
సభ్యత్వ రుసుము, పార్టీ నిధులు, ఎన్నికల నిధుల ద్వారా వచ్చిన విరాళాలను సీపీఐ ప్రకటించింది. ఈ విశ్లేషణ కోసం ఎనిమిది జాతీయ పార్టీలను పరిగణనలోకి తీసుకున్నామని, అయితే తమకు ఏ వైపు నుంచి నిధులు రాలేదని బహుజన్ సమాజ్ పార్టీ ప్రకటించిందని ఏడీఆర్ తెలిప
2020లో జరిగి బిహార్, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో నోటా ఎక్కువ ఓట్ల శాతాన్ని సాధించింది. ఈ ఎన్నికల్లో 1.46 శాతం ఓట్లు (బిహర్లో 7,49,360 ఓట్లు.. ఢిల్లీలో 43,108 ఓట్లు) వచ్చాయి.2022లో ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నోటాకు అతి తక్కువగా 0.70 శాతం ఓట్లు (8,15,430) మ�
రాజకీయ పార్టీలు తమ ఆదాయంలో సగానికిపైగా ఎలక్టోరల్ బాండ్ల ద్వారా ఇచ్చే విరాళాల ద్వారా సేకరించినట్లు పోల్ రైట్స్ గ్రూప్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వెల్లడించింది.
జాతీయ పార్టీ. పైగా ఘనమైన చరిత్ర కలిగిన పార్టీ. అలాంటి పార్టీకి బిగ్ షాక్ తగిలింది. దశాబ్దాలుగా దేశాన్ని పాలించిన ఆ పార్టీ నుంచి ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 222మంది నేతలు ఇతర..
Bihar: 153 crorepatis in first phase poll fray మరో వారం రోజుల్లో బీహార్ లో మొదటి దశ పోలింగ్ జరగనుంది. విమర్శలు,ప్రతి విమర్శలతో ఇప్పటికే బీహార్ లో రాజకీయం వేడెక్కింది. పరస్పర ఆరోపణలతో ప్రచారంలో మునిగిపోయాయి పొలిటికల్ పార్టీలు. అయితే, ఇదే సమయంలో ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్