advani

    ఈ నెల 30న బాబ్రీ కేసుపై తీర్పు…కోర్టుకు బీజేపీ అగ్రనేతలు

    September 16, 2020 / 04:42 PM IST

    దేశ రాజకీయ, సామాజిక ముఖచిత్రాన్ని మార్చివేసిన 28 ఏళ్ల నాటి బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఈ నెల 30న తీర్పును వెలువరించనుంది సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం. కేసులో నిందితులందరూ ఆ రోజున కోర్టు ముందు హాజరుకావాలని సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం జడ్జి ఎస్�

    56అంగుళాల బాక్సర్ కోచ్ అడ్వాణీ ముఖంపైనే పంచ్ విసిరాడు

    May 6, 2019 / 12:24 PM IST

    నరేంద్రమోడీ సర్కార్ తీసుకున్న పాలసీపై తీవ్ర విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ.ఎకానమీ నుంచి అగ్రికల్చర్ వరకు మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయాలపై రాహుల్ ఫైర్ అయ్యారు.ప్రధాని మోడీని బాక్సర్‌ తోనూ, ఎల్‌కే అడ్వాణీని కోచ్‌ తోనూ రా�

    అద్వానీ,జోషిలతో సమావేశమైన అమిత్ షా

    April 8, 2019 / 04:10 PM IST

    బీజేపీ వ్యవస్థాపక సభ్యులు ఎల్ కే అద్వానీ,మురళీ మనోహర్ జోషిలను వేర్వేరుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కలిశారు.ఈ ఎన్నికల సమరంలో వారిని చెప్పా చేయకుండా, అమర్యాదకరంగా పార్టీకి, పోటీకి దూరం చేశారని విపక్షాలు ఆరోపణలు చేస్తోన్నసమయంలో ఆ అగ్ర�

    పెద్దాయన లేకుండానే : అమిత్ షా నామినేషన్

    March 30, 2019 / 07:18 AM IST

    బీజేపీ చీఫ్ అమిత్‌ షా శనివారం(మార్చి 30, 2019) గాంధీనగర్‌ లోక్‌సభ స్థానానికి అట్టహాసంగా నామినేషన్‌ దాఖలు చేశారు. భార్య, కుమారుడితో కలిసి నామినేషన్‌ వేశారు.

    అద్వానీకి ఝలక్ : 182మందితో బీజేపీ ఫస్ట్ లిస్ట్

    March 21, 2019 / 02:24 PM IST

    ఢిల్లీ: సీనియర్ నేత అద్వానికి బీజేపీ ఝలక్ ఇచ్చింది. లోక్ సభ ఎన్నికల బరి నుంచి బీజేపీ హైకమాండ్ ఆయనను పక్కన పెట్టింది. 182 మంది ఎంపీ అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితా

10TV Telugu News