Home » advani
దేశ రాజకీయ, సామాజిక ముఖచిత్రాన్ని మార్చివేసిన 28 ఏళ్ల నాటి బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఈ నెల 30న తీర్పును వెలువరించనుంది సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం. కేసులో నిందితులందరూ ఆ రోజున కోర్టు ముందు హాజరుకావాలని సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం జడ్జి ఎస్�
నరేంద్రమోడీ సర్కార్ తీసుకున్న పాలసీపై తీవ్ర విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ.ఎకానమీ నుంచి అగ్రికల్చర్ వరకు మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయాలపై రాహుల్ ఫైర్ అయ్యారు.ప్రధాని మోడీని బాక్సర్ తోనూ, ఎల్కే అడ్వాణీని కోచ్ తోనూ రా�
బీజేపీ వ్యవస్థాపక సభ్యులు ఎల్ కే అద్వానీ,మురళీ మనోహర్ జోషిలను వేర్వేరుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కలిశారు.ఈ ఎన్నికల సమరంలో వారిని చెప్పా చేయకుండా, అమర్యాదకరంగా పార్టీకి, పోటీకి దూరం చేశారని విపక్షాలు ఆరోపణలు చేస్తోన్నసమయంలో ఆ అగ్ర�
బీజేపీ చీఫ్ అమిత్ షా శనివారం(మార్చి 30, 2019) గాంధీనగర్ లోక్సభ స్థానానికి అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. భార్య, కుమారుడితో కలిసి నామినేషన్ వేశారు.
ఢిల్లీ: సీనియర్ నేత అద్వానికి బీజేపీ ఝలక్ ఇచ్చింది. లోక్ సభ ఎన్నికల బరి నుంచి బీజేపీ హైకమాండ్ ఆయనను పక్కన పెట్టింది. 182 మంది ఎంపీ అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితా