AP CM Jagan releases input subsidy to farmers : రైతుల ఖాతాల్లోకి ఒకేసారి మరో రూ.1766 కోట్లు జమ చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. ఇందులో మూడో విడత రైతు భరోసా రూ.1120 కోట్లు అరకోటిపైగా రైతులకు ఇస్తున్నామని చెప్పారు. అలాగే నివర్ తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు రూ.646 కోట్లు ఇస్తు
pawan kalyan visit nivar harricane hit areas : నివార్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు చేపట్టిన పవన్ యాత్ర చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కొనసాగింది.. తొట్టంబేడు మండలం పొయ్యి గ్రామంలో పవన్ పర్యటించారు.. రైతులతో ముఖాముఖి అయ్యారు.. అయితే ఈ పర్యటనలో స్�