Home » Afghanistan Cricket Board
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని షార్జాలో దక్షిణాఫ్రికా వర్సెస్ అఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ జరుగుతుంది. శక్రవారం జరిగిన రెండో మ్యాచ్ లో..
భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి వన్డే ప్రపంచకప్ ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ మెగాటోర్నీకి మరో మూడు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉండగా అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.
ఆసియా కప్-2022 టోర్నీ కోసం ఆఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు ఆ దేశ జట్టును ప్రకటించింది. 17మంది సభ్యులను ఈ జట్టులో ఎంపిక చేయగా.. ఈ జట్టుకు ఆల్ రౌండర్ మహ్మద్ నబీ సారథ్యం వహించనున్నాడు
ఆస్ట్రేలియా బెదిరింపులకు తాలిబన్లు తలొగ్గారు. మహిళల క్రికెట్ జట్టును కొనసాగించేందుకు సుముఖత వ్యక్తం చేశారు.
క్రికెట్ను ఇష్టపడని తాలిబన్ నేతలు అఫ్ఘానిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రధాన కార్యాలయంలోకి ప్రవేశించారు.
సెప్టెంబర్ 01వ తేదీ నుంచి 05వ తేదీ వరకు శ్రీలంకలోని హంబన్ తోట వేదికగా..పాక్ - అప్ఘాన్ల మధ్య మూడు వన్డేల సిరీస్ ఇటీవలే ఫిక్స్ అయ్యింది.
నేను చనిపోలేదు..బతికే ఉన్నానంటున్నాడు ఆల్ రౌండర్ మహ్మద్ నబీ. తాను చనిపోయానంటూ కొంతమంది కావాలని రూమర్లు క్రియేట్ చేశారని వాపోయాడు. కొన్ని రోజులుగా నబీ చనిపోయాడంటూ వార్తలు వస్తున్నాయి. దీంతో ఆయన స్పందించాల్సి వచ్చింది. ఈ మేరకు ట్విట్టర్ వేది�