Home » afghanistan
కాబూల్ ఎయిర్ పోర్టు గేటు దగ్గర జంట ఆత్మాహుతి దాడులు జరిగాయి. ఈ ఆత్మాహుతి దాడి ఐసిస్ పనేనని అమెరికా అంటోంది. అలాగే తాలిబన్లు కూడా అదే మాట అంటున్నారు.
అప్ఘానిస్తాన్ రాజధాని కాబూల్ లో ఎయిర్ పోర్ట్ కి సమీపంలో బాంబు పేలుడు సంభవించింది.
అప్ఘానిస్తాన్ లోని ప్రముఖ న్యూస్ ఛానల్ "టోలో న్యూస్" రిపోర్టర్ జియార్ యాద్ ఖాన్ పై తాలిబన్లు దాడి చేశారు.
ఆఫ్ఘనిస్తాన్ లో పరిస్థితులు, భారత ప్రజల తరలింపు,భారత పెట్టుబడులకు భద్రత,వాణిజ్యం,తాలిబన్ల పట్ల ప్రభుత్వ వైఖరి అంశాలపై కేంద్రప్రభుత్వం
ఇంగువ మింగిన తాలిబన్లు!
భారత్ తో తమకు ఎలాంటి సమస్య లేదని తాలిబన్ సృష్టం చేసింది.
అఫ్ఘానిస్థాన్లోని కాబూల్ ఎయిర్పోర్టుకు ఉగ్రదాడి పొంచి ఉందన్న హెచ్చరికలతో పలు దేశాలు అప్రమత్తమయ్యాయి. కాబూల్ ఎయిర్పోర్టు దగ్గర దయనీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి.
అఫ్గానిస్థాన్ ను తాలిబన్లు హస్తగతం చేసుకున్న క్రమంలో ఎంతోమంది వ్యాపారులు దేశం వీడిపోయారు.కానీ అప్గాన్ శ్రీమంతుడు..బిజినెస్ దిగ్గజం ‘మిర్వేజ్ అజీజ్’ తన వ్యాపారాన్ని నిరాటంకంగా..
అఫ్ఘానిస్తాన్కు చెందిన పంజ్షీర్ ప్రాంత వాసులు ఛాలెంజ్ విసురుతున్నారు. తాలిబాన్ల ముఖాలను నేలకు రుద్ది అఫ్ఘానిస్తాన్ ను కాపాడుకుంటామని అంటున్నారు.
అఫ్ఘానిస్తాన్ నుంచి అమెరికా బలగాలు, అఫ్ఘాన్ పౌరుల తరలింపు విషయంలో నెలకొన్న ఉత్కంఠకు అధ్యక్షుడు జో బైడెన్ తెరదించేశారు. ఆగష్టు 31 డెడ్లైన్ పొడిగించకూడదని నిర్ణయించినట్లు తెలిపారు.