Home » afghanistan
అఫ్ఘానిస్తాన్లో తాలిబన్ల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ఇప్పటికే అక్కడి ప్రజలపై అంతులేని అరాచకాలకు పాల్పడుతున్న ఆ రాక్షసులు.. ఇప్పుడు మీడియాపై ఫోకస్ పెట్టారు.
కాబుల్ విమానాశ్రయం వద్ద ఉన్న అమెరికా సైనికులపై రాకెట్లను విసిరింది ఐసిస్-కె. వీటిని యాంటీ రాడార్ సిస్టం గాల్లోనే పీల్చేసింది.
అఫ్ఘానిస్తాన్ లో తాలిబన్ల అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. అఫ్ఘాన్ ను తమ చేతుల్లోకి తీసుకోగానే శాంతిమంత్రం జపించిన తాలిబన్లు.. తమ నిజస్వరూపం బయటపెడుతున్నారు.
అప్ఘానిస్తాన్ రాజధాని కాబుల్ లోని హమీద్ కర్జాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ సమీపంలో ఆదివారం మధ్యాహ్నాం జరిగిన రాకెట్ దాడిలో ఇప్పటివరకు ఆరుగరు మరణించినట్లు సమాచారం.
భారత్ తో రాజకీయ, వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలను కొనసాగించాలని అప్ఘానిస్తాన్ కోరుకుంటుందని తాలిబన్ అగ్రనేత షేర్ మహమ్మద్ అబ్బాస్ స్టనెక్జాయ్ తెలిపారు.
ఇవాళ కాబూల్ లో మరో భారీ పేలుడు సంభవించింది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రిష్టియన్లు ప్రార్థనలతో పాటు ఉపవాసం ఉండి అఫ్ఘానిస్తాన్ లో శాంతి కోసం ప్రార్థనలు చేయాలని పోప్ ప్రాన్సిస్ అంటున్నారు.
అఫ్ఘానిస్తాన్ లోని పంజ్షీర్ ప్రావిన్స్ లో ఇంటర్నెట్ ని బంద్ చేసింది తాలిబన్.
ఆగస్టు-15న కాబూల్ ఆక్రమణతో అప్ఘానిస్తాన్ తాలిబన్ హస్తగతమైన తర్వాత ఆ దేశం నుంచి బయటపడటానికి వేలాది మంది ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.
తాము పూర్తిగా మారిపోయాం..ఒకప్పటిలా మహిళల పట్ల వివక్ష చూపించం.. మహిళలు పని చేసుకోవచ్చు..మహిళలు చదువుకోవచ్చు..మహిళలకు స్వేచ్ఛ ఇవ్వడానికి కట్టుబడి ఉన్నాం అంటూ మీడియా సమావేశాల్లో