Home » afraid
Explosion in Secunderabad : సికింద్రాబాద్ లో పేలుడు..కెమికల్ డబ్బాతోనే ప్రమాదం, ప్రజలు భయపడవద్దు. సికింద్రాబాద్ మార్కెట్ పీఎస్ పరిధిలో పేలుడు సంభవించిందన్న సమాచారం కలకలం రేపింది. దీనిపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఘటనా స్థలంలో డాగ్ స్క్వాడ్, బాంబ�
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. 2020, మార్చి 14వ తేదీ శనివారం ఉదయం శాసనసభలో చర్చ జరిగిందన్నారు. కొన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావించిందన్నారు. కానీ ఏదో వ్యాధి ఉందంటూ…ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం �
అమరావతి రైతులు ఎలాంటి ఆందోళన పడొద్దని..వారికి ఇచ్చిన హామీలు పూర్తి చేస్తామని మంత్రి బోత్స సత్యనారాయణ ప్రకటించారు. కేబినెట్ నిర్ణయం తీసుకున్న అనంతరం వివరాలు వెల్లడిస్తామన్నారు. బాబు హాయాంలో రాజధాని కోసం సేకరించిన భూములను ఏమీ చేస్తామో..రాను
ఇంకా ఏపీ ఆర్టీసీలోనే ఉన్నాం..ఆర్టీసీ విభజన జరగలేదు..ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కార్మికులు భయపడవద్దు..అంటూ టీజేఏసీ నేత కోదండరాం స్పష్టం చేశారు. నవంబర్ 02వ తేదీ శనివారం ఆర్టీసీ జేఏసీ నేతలు, విపక్ష నేతల సమావేశం జరిగింది. ఈ సందర్