Home » African Swine Fever
కేరళలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కలకలం రేపుతోంది. ఈ ఫీవర్ కారణంగా ఇప్పటివరకు 19 పందులు మృతి చెందాయి. మరో 48 పందులను పశుసంవర్ధక శాఖ అధికారులు బలవంతంగా చంపేశారు. ఈ వ్యాధి కారణంగా కేరళలోని పలు ప్రాంతాల్లో పంది మాంసం విక్రయాలను ప్రభుత్వం నిలిపివే�
బరేలీ జిల్లా అడ్మినిస్ట్రేషన్ పంది మాంసం విక్రయించే మార్కెట్లను బ్యాన్ చేసింది. ఫరీద్పూర్లో 20 పందులు ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ తో మరణించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. చీఫ్ వెటర్నటీ ఆఫీసర్ ఇచ్చిన సమాచారం మేరకు జిల్లా మెజిస్ట్రేట్ (డీఎం) శివకాంత
కేరళ రాష్ట్రంలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కలకలం సృష్టించింది. ఆ రాష్ట్రంలోని వాయనాడ్ జిల్లాలో పందులలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ ను అధికారులు గుర్తించారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉత్తర కేరళలోని రెండు జిల్లాల్లో (వాయనాడ్, కోజికోడ్) హై అల�
వ్యాధి సోకిన పందులు ఉన్న ప్రాంతానికి చుట్టుపక్కల ఒక కిలోమీటర్ వరకు వ్యాధి ప్రభావిత ప్రాంతంగా గుర్తించారు. ఈ ప్రాంతం పరిధిలోని పందుల్ని చంపి, భూమిలో పాతిపెట్టారు. ఈ ప్రాంతం మొత్తాన్ని శానిటైజ్ చేశారు.