Home » again
Assembly Elections Results: రెండు దశాబ్దాలకు పైగా త్రిపురను ఏకచత్రాధిపత్యంగా పాలించిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా-మార్క్సిస్ట్ (సీపీఎం) గత కొంత కాలంగా ప్రజాధారణ బాగా కోల్పోయింది. 2018లో అధికారం కోల్పోయిన సీపీఎం.. ఆ ఎన్నికల్లో 16 సీట్లే గెలిచినప్పటికీ 42.22 శాతం ఓ�
మస్క్ వ్యక్తిగత సంపదలో ఎక్కువ భాగం టెస్లా స్టాక్లతో ముడిపడి ఉందన్నది రహస్యమేమీ కాదు. ఈ సంస్థ యొక్క ప్రారంభ పెట్టుబడిదారులలో మస్క్ ఒకరు. అనంతరం కాలంలో టెస్లా కంపెనీలో అతిపెద్ద వాటాదారుగా అవతరించారు. ఎలక్ట్రిక్ కార్ బ్రాండ్ను జూలై 2003లో మార�
120బి (నేరపూరిత కుట్ర), 477ఎ (రికార్డుల తారుమారు), సెక్షన్ 7తో సహా భారత శిక్షాస్మృతి (ఐపీసీ)లోని వివిధ సెక్షన్ల కింద సిసోడియాతో పాటు మరో 14 మందిపై సీబీఐ గతేడాది ఆగస్టులో ప్రత్యేక కోర్టులో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అవినీతి నిరోధక చట్టం, అవినీతి లేదా చట్ట�
వాస్తవానికి తకు సాయుధ బలగాలపై ఎంతో గౌరవం ఉందని, అయితే తన ప్రశ్నలన్నీ మోదీ ప్రభుత్వంపైనేనని ఆయన మంగళవారం స్పష్టం చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రక్షణ శాఖ అధికారులను తాను ప్రశ్నించడం లేదని, తన సోదరీమణులు ఇద్దరూ నేవీ అధికారులనే పెళ్ల�
ఢిల్లీ మున్సిపాలిటీకి 10 మంది నామినేటెడ్ సభ్యులను లెఫ్టినెంట్ గవర్నర్ నియమించారు. అయితే వారిని మొదటగా ప్రమాణ స్వీకారం చేయాలని ప్రిసైడింగ్ అధికారి సత్య శర్మ సూచించారు. ఈయన లెఫ్టినెంట్ గవర్నర్ నియమించిన బీజేపీ నేత. దీన్ని ఆప్ సభ్యులు తీవ్రంగ�
మొదటి నుంచి ఎన్డీయేకు మద్దతుగా ఉన్న పార్టీ కావడంతో ఇరు వర్గాలు బీజేపీకి దగ్గర కావాలని చూశాయి. అయితే నితీశ్ ఉండగా అది జరగదని పశుపతి వర్గం జేడీయూకి సన్నిహితంగా ఉండగా.. చిరాగ్ మాత్రం తేజస్వీతో సన్నిహితంగా ఉండేందుకు ప్రయత్నించారు. నితీశ్ పార్ట�
ఇక ప్రస్తుతం 273.5 బిలియన్ డాలర్ల నికర విలువతో టెస్లా సీఈవో ఎలాన్ మాస్క్ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. ఇదిలా ఉంటే ప్రపంచ ధనవంతుల టాప్ 10 జాబితాలో భారత్కు చెందిన మరో అపర కుబేరుడు ముకేశ్ అంబాని 8వ స్థానంలో నిలిచారు. 92.3 బిలియన్ డాలర్ల సంపదత�
కలహాలతో విడిపోదామనుకున్నారు.. బ్రేకప్ చెప్పేముందు తమ బంధాన్ని కాపాడుకునేందుకు ఓ జంట చేసిన ప్రయత్నం ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది...
Chandrababu In Chittur : ‘14 సంవత్సరాలు సీఎంగా పని చేసిన తనను..ఎన్నో అవమానాలకు గురి చేస్తున్నారో అందరికీ తెలుసు..ప్రతిపక్షంలో ఉన్న తనను ఎంత చులకనగా మాట్లాడుతున్నారో చూస్తున్నారు..ఎవరికోసం పడుతున్నా..నా కోసమా ? నాకు మరోసారి ముఖ్యమంత్రి పదవి అవసరమా అంటూ కీలక వ�
101 year old woman tests positive again ఇటలీకి చెందిన మరియా ఆర్సింఘర్ అనే 101ఏళ్ల బామ్మకి మూడోసారి కరోనా వైరస్ పాజిటివ్ గా తేలింది. స్పానిష్ ప్లూ,రెండో ప్రపంచ యుద్దం కాలంనాటి పరిస్థితులను కూడా తట్టుకుని జీవించిన ఈ బామ్మకు ఏడాదిలోపే మూడోసారి కరోనా పాజిటివ్ వచ్చింది. �