against Kovid-19

    బురదలో కూర్చుని శంఖం ఊదితే కరోనా రాదట..!!

    August 14, 2020 / 03:03 PM IST

    కరోనా రాకుండా ఉండాలంటే బురదలో కూర్చుని శంఖం ఊదితే రాదట. ఈ మాట సాక్షాత్తు రాజస్థాన్‌ బీజేపీ ఎంపీ సుఖ్‌బీర్ సింగ్ జౌనపూరియా చెబుతున్నారు. బురదలో కూర్చొని ఇలా చేయడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందని..శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగితే కరోనా రా�

10TV Telugu News