Home » agenda
ఈ సెషన్లో అధికార బీజేపీ సమర్పించబోయే ఎజెండాపై ప్రతి ఒక్కరు ఒక కన్నేసి ఉంచారు. నిజానికి ప్రభుత్వం ఏ ఎజెండాతో ఈ సమావేశాలు నిర్వహిస్తోందో చాలా మంది బీజేపీ నేతలకు కూడా తెలియదు. అసలు ఎజెండా ఏంటో వెల్లడించాలని అధికార పక్షాన్ని ప్రతిపక్షం నిరంత�
ప్రజా ప్రతినిధులను కొనుగోలు చేయడమే టీఆరెస్, బీజేపీ ఎజెండాగా పెట్టుకున్నాయని రేవంత్ రెడ్డి విమర్శించారు. రెండూ పార్టీలూ.. నాయకుల కొనుగోళ్ల కోసం కమిటీలు ఏర్పాటు చేశాయని చెప్పారు. మునుగోడులో నాయకుల కొనుగోళ్లకు టీఆర్ఎస్ తెరలేపిందన్నారు.
ఈనెల 17న సమావేశం ఏర్పాటు చేసి విభజన సమస్యలపై చర్చించేందుకు అజెండా ఖరారు చేసింది. అయితే, అజెండాలో మొదట చేర్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్రం తొలగించింది.
Kangana Ranaut vs Shiv Sena : కంగనా రనౌత్..ఎక్కడా చూసిన ఈమెపై చర్చలు జరుగుతున్నాయి. శివసేన, ఈమె మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే..భగ్గుమనేటట్లుగా తయారైంది. పరిస్థితి. ఈ క్రమంలో ఈమె..మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారిని కలువడం ర�
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం 2020, మార్చి 04వ తేదీ బుధవారం జరుగనుంది. ఉదయం 11 గంటలకు సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షత భేటీకానుంది. ఈ భేటీలో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలపై కేబినెట్ చర్చించనుంది. ప్రభుత్వం ఈ నెలలోనే స్థానికసంస్థల ఎన్నికలు �
భారీ మెజార్టీతో మోడీ సర్కార్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటినుంచి అనేక సంచలన నిర్ణయాలతో విపక్షాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అదేసమయంలో మోడీ సర్కార్ నిర్ణయాలు దేశవ్యాప్తంగా ప్రజల్లో అనేక భయాందోళనలకు దారి తీస్తున్నాయి. విపక్షాలను ఎప్
భారత ప్రధాని నరేంద్రమోడీని ఇండియా డివైడర్ ఇన్ చీఫ్ గా టైమ్ మ్యాగజైన్ అభివర్ణించడాన్ని బీజేపీ తప్పుబట్టింది. మోడీ ఇమేజ్ ను అపఖ్యాతిపాలు చేసే చర్యగా ఇది ఉందని బీజేపీ తెలిపింది.ఆ ఆర్టికల్ రాసిన రచయిత పాకిస్తాన్ వ్యక్తి అని,అతడు పాక్ అజెండాను �