Home » agnipath protest
అగ్నిపథ్ కు వ్యతిరేకంగా సోమవారం భారత్ బంద్ కు ఆర్మీ అభ్యర్థులు, ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి. అగ్నిపథ్ ను రద్దుచేసి ఆర్మీలో ఉద్యోగాల భర్తీని చేపట్టాని డిమాండ్ చేస్తూ బంద్ లో పాల్గొంటున్నారు. భారత్ బంద్ దృష్ట్యా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), �
పల్నాడు జిల్లా నరసరావుపేట సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ సుబ్బారావును విచారిస్తున్నామని నరసరావుపేట రూరల్ సీఐ భక్తవత్సల రెడ్డి చెప్పారు.
ప్రభుత్వానికి ప్రియాంక గాంధీ పలు విజ్ఞప్తులు చేశారు. ఆర్మీలో రిక్రూట్మెంట్కు సిద్ధమవుతున్న యువత బాధను ప్రభుత్వం అర్థం చేసుకోవాలని, ఆర్మీలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి కేంద్ర ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకోవాలని ఆమె కోరారు. మూడేళ్లుగా
అగ్నిపథ్ ఆందోళనల కారణంగా ఒక రోగి మృతి చెందిన ఘటన ఈరోజు విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది.
'అగ్నిపథ్' పథకాన్ని ఉపసంహరించుకోవాలంటూ హింసాత్మక ఘటనలకు పాల్పడుతోన్న ఆర్మీ ఉద్యోగార్థులు భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి హెచ్చరించారు.
దేశంలో త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకాన్ని ఉపసంహరించుకోవాలని పెద్ద ఎత్తున డిమాండ్ వస్తోన్న వేళ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో కాసేపట్లో కీలక సమావేశం జరగనుంది.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద నెలకొన్న ఉద్రిక్తత వాతావరణానికి తెరపడింది. రైలు పట్టాలు, ప్లాంట్ ఫామ్ పై బైఠాయించిన ఆందోళన కారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైల్వే ట్రాక్ లను క్లియర్ చేశారు. దీంతో రైళ్ల రాకపోకలకు రూట్ క్లియర్ అయి�
అధికారుల విజ్ఞప్తిని తిరస్కరించిన ఆందోళనకారులు
కేంద్ర ప్రభుత్వం ఆర్మీలో రిక్రూట్ మెంట్ కోసం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. యువత రోడ్లపైకి వచ్చి తమ నిరసనను తెలుపుతున్నారు. ‘అగ్నిపథ్’ ద్వారా నాలుగేళ్లు మాత్రమే ఆర్మీలో పనిచేసే అవకాశాన�
అసలు ఈ విధ్వంసం ఎలా మొదలైంది?