Home » agnipath recruitment scheme
దేశంలో త్రివిధ దళాలు, సాయుధ బలగాల నియామక ప్రక్రియలో 'అగ్నిపథ్' పేరుతో కేంద్ర ప్రభుత్వం కొత్త సర్వీసు పథకాన్ని ప్రారంభించిన విషయంపై ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ మండిపడ్డారు. కాంట్రాక్టు పద్ధతిలో నాలుగేళ్ల కాలపరి
దేశ రక్షణ, సాయుధ బలగాలకు సంబంధించి భారత ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్లో రిక్రూట్మెంట్కు సంబంధించి.. రక్షణ శాఖ సరికొత్త విధానాన్ని తీసుకొచ్చింది. దాని పేరే.. అగ్నిపథ్. ఈ స్కీమ్ కింద.. నాలుగేళ్ల సర్వీస్ కోసం యువకు
భారతీయ యువత కోసం రక్షణశాఖ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఆర్మీలో యువతను నింపాలనే ఉద్ధేశ్యంతో ఈ కొత్త స్కీమ్ను ప్రకటించింది. అదే ‘అగ్నిపథ్ రిక్రూట్మెంట్ స్కీమ్’. ఈ స్కీమ్ ను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు.