-
Home » Agriculture Department
Agriculture Department
18ఏళ్లు నిండిన రైతులకు ఛాన్స్.. 5లక్షలు వచ్చే పథకంకోసం దరఖాస్తుకు మరో రెండ్రోజులే సమయం.. వెంటనే ఈ పత్రాలతో అప్లై చేసుకోండి..
కొత్తగా పాస్బుక్ పొందిన రైతులతోపాటు.. గతంలో పట్టాదారు పాస్బుక్ ఉన్నప్పటికీ ఇప్పటి వరకు రైతు బీమాకు దరఖాస్తు చేసుకోని రైతులు..
గ్రామీణ ప్రాంతాల్లోని యువతకు గుడ్ న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న రేవంత్ సర్కార్
రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారులకు మరింత మేలుచేకూర్చేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ట్రాక్టర్లు.. డ్రోన్లు.. మహిళా రైతులకు గుడ్ న్యూస్.. ఎవరికి ఇస్తారంటే..
తెలంగాణ ప్రభుత్వం మహిళా రైతులకు శుభవార్త చెప్పింది. వ్యవసాయ యాంత్రీకరణలో తొలిసారిగా మహిళా రైతులకు
రైతులకు శుభవార్త.. బడ్జెట్లో భారీగా కేటాయింపులు.. వ్యవసాయ యాంత్రీకరణ కోసం ..
ఏపీ ప్రభుత్వం బడ్జెట్ లో అన్నదాతలకు శుభవార్త చెప్పింది.
మీకు రైతుభరోసా డబ్బులు ఇంకా పడలేదా.. ఇదే కారణం.!
తెలంగాణ ప్రభుత్వం గడిచిన నెల రోజుల్లో మూడు విడుతల్లో మూడెకరాల వరకు రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతు భరోసా నిధులను..
Drone Fall : రిపబ్లిక్ డే వేడుకల్లో డ్రోన్ కలకలం.. ఇద్దరికి గాయాలు
రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్ పూర్లో బుధవారం సంప్రదాయ నృత్యాలను ఏర్పాటు చేశారు.
YS Jagan : ఫిషింగ్ హార్బర్లపై జగన్ ఫోకస్
YS Jagan : విశాఖ పట్నం, కాకినాడ ఫిషింగ్ హార్బర్ల అభివృధ్దికి కార్యాచరణ ప్రణాళిక రూపోందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈరోజు ఆయన తన క్యాంపు కార్యాలయంలో వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ మార్కెటింగ్ , ఆంధ్రప్రదేశ్ పాడి ప
రైతుకు సాయం : ఏపీలో అన్ని పంటలకు ఈ క్రాప్ రిజిస్ట్రేషన్
ఏపీ రాష్ట్రంలోని ప్రతి పంట ఈ క్రాపు బుకింగ్లోకి తీసుకరావాలని సీఎం జగన్ ఆదేశించారు. ఏ సర్వే నెంబర్లో ఏ పంట వేశారనేది అందుబాటులోకి తీసుకరావాలని సూచించారు. ఈ క్రాపు బుకింగ్ చేస్తే మార్కెటింగ్ను పటిష్టం చేయగలుగుతామన్నారు. రైతులకు ఇబ్బందు�
సీఎం కేసీఆర్ ఆదేశం : గూడ్స్ రైళ్ల ద్వారా జిల్లాలకు యూరియా తరలింపు
తెలంగాణ రాష్ట్రంలో యూరియాల కోసం రైతన్నలు పడుతున్న కష్టాలపై సీఎం కేసీఆర్ స్పందించారు. సెప్టెంబర్ 06వ తేదీ శుక్రవారం వ్యవసాయశాఖపై రివ్యూ నిర్వహించారు. యూరియా పంపిణీల్లో తలెత్తిన సమస్యల పరిష్కార మార్గాలపై చర్చించారు. పంటల విస్తీర్ణం పెరగడ�
పథకానికి తూట్లు : డాక్టర్లు, లాయర్లకు తెల్లరేషన్ కార్డు
హైదరాబాద్ : నిరుపేదలైన వారికి తెల్ల రేషన్ కార్డు ద్వారా నిత్యావసర వస్తువులను తక్కువ ధరకు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన పధకానికి కొందరు తూట్లు పొడుస్తున్నారు. సుమారు 10వేల మందికి పైగా అనర్హులు ఈపధకం ద్వారా రాష్ట్రంలో లబ్ది పొం