Home » agriculture
కనకాంబరం పూలకు మార్కెట్ లో మంచి ధర లభిస్తుండటంతో ఇటీవలికాలంలో రైతులు కనకాంబరం సాగువైపు మొగ్గు చూపుతున్నారు. ఉష్ణమండలపు పంట కావటంతో వాతావరణంలో హెచ్చుతగ్గులను ఇది తట్టుకుంటుంది.
2018-19 ఏడాదిలో ఒక భారతీయ రైతు సాగు ద్వారా సగటున రోజుకు సంపాదన 27.. అదే ఏడాది పొడవునా MGNREGS పథకం కింద పనిచేయడం ద్వారా సంపాదించిన దాని కంటే చాలా తక్కువ.
రైతుల ఆందోళనను గమనించిన వ్యవసాయ శాఖ అధికారులు ప్రస్తుతం క్షేత్రస్ధాయిలో సిగటోకా తెగుల విషయంలో రైతులు పాటించాల్సిన సస్యరక్షణ చర్యలపై అవగాహన కల్పిస్తున్నారు. తెగుళ్ళ మందులను మార్చి
దీనికి తోడు చేపల ధరలు తగ్గిపోవటంతో ఎకరానికి 30వేల నుండి 50వేల రూపాయల వరకు నష్టం వాటిల్లుతుందని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం కిలో చేప ధర 85 రూపాయలు పలుకుతుంది.
కదిరి రకం విత్తనాలు సాగు చేసేందుకు చాలా మంది రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ రకం వేరు శెనగ మొక్కకు దాదాపు 100 నుండి 150 కాయలు కాస్తాయి. దీంతో ఎకరాకు 45క్వింటాల్ నుండి 50క్వింటాల్ వ
ఈ ఏడాది అల్పపీడనం ఏర్పడితే తప్ప నైరుతి రుతుపవనాల వల్ల వర్షాలు ఆశించినంత మేర పడక పోవటంతో రైతులు సాగుకు అంతగా ఆసక్తి చూపలేకపోయారు. జూన్, జులై, ఆగస్టు నెలల్లో ఏర్పాడున నాలుగు
పుట్టగొడుగు మదర్ కల్చర్ ను సీసాలోకి కొద్దిగా వేసిన వెంటనే శుభ్రమైన దూదితో మూసివేసుకోవాలి. ఇనాక్యులేషన్ చేసిన సీసాలను 25 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద 15 రోజులపాటు నిల్వవుంచితే మైసీలియం
తెలుగు రాష్ట్రాలు అంతర పంటలు సాగుచేసుకునేందుకు అనుకూలమనే చెప్పాలి. సాలీన 650 నుండి 750 మి.లీ వర్షపాతం పడే ప్రాంతాల్లో భూమిలోపలి పొరల్లో తేమ నిల్వచేసుకునే శక్తి 100మి.మీ కన్నా ఎక్క
కరోనా పరిస్థితుల్లో తెలంగాణ ఎంసెట్ పరీక్షలను ఎట్టకేలకు విజయవంతంగా నిర్వహించి, ఫలితాలను ప్రకటించింది ప్రభుత్వం.
వ్యాధి సోకిన 15 రోజుల తరువాత కొమ్మ పసుపు రంగుతో కూడి ఎండిపోయినట్లుగా మారుతుంది. మరో 15 రోజుల తరువాత ఇతర కొమ్మలు ఎండిపోవటం మొదలవుతుంది. ఈ వ్యాధికి ప్రధానకారణం ఉష్ణోగ్రతలు