Home » agriculture
నీటి కుంటల ద్వారా నీటి ఎద్దడి తగ్గటంతోపాటు, భూగర్భజలాలు బాగా పెరిగాయి. నీటి కుంటల్లో చేపలను పెంచటం వల్ల వివిధ రకాల ఉపయోగాలు ఉన్నాయి. చేపల విసర్జించే వ్యర్ధాలతో కూ
అంతర పంటలసాగు ద్వారా రైతు అధిక అదాయాన్ని పొందేందుకు అవకాశం ఉంటుంది. అనుకోని పరిస్ధితుల్లో వేసిన పంటల్లో ఒక దాంట్లో నష్టం వచ్చినా మరో దాని ద్వారా ఆనష్టాన్ని పూడ్చుకునేందుకు అవకాశం
పంట వేసిన నాటి నుండి పంట కాలం ముగిసే వరకకు పొటాష్ అవసరత పంటకు ఉంటుంది. అయితే పంట ఏపుగా పెరిగే దశలో, గింజ దశలో దీని అవసరత ఎక్కువగా ఉంటుంది
అరటిపండు సంపూర్ణ పౌష్టికాహారం. అరటి ఆకులో భోజనం శ్రేష్టం. శుభ కార్యక్రమాలకు గుమ్మాల ముందు అరటి చెట్లను కడతారు. తమిళనాడు ప్రజలైతే ఎక్కువగా శుభ కార్యాలకు, హోటళ్లలో అరటి ఆకులను...
కలబంద సాగు చేసిన మొదటి సంవత్సరం 25టన్నుల దిగుబడి వస్తుంది. రెండవ సంవత్సరం 30 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. దీనికి పెద్దగా పె
ఇదిలా ఉంటే వ్యవసాయ శాఖ అధికారులు కత్తెర పురుగు నివారణకు రైతులకు కొన్ని సూచనలు చేస్తున్నారు. మొక్కజొన్న విత్తనం వేసిన వారం రోజులలోపు ఎకరానికి అరలీటరు
కషాయాలతోనే చీడపీడలు నివారించుకోవటం వల్ల పెట్టుబడి ఖర్చులు చాలా తక్కువని రైతు వెంకట్ రెడ్డి చెబుతున్నారు. దిగుబడికూడా అధికంగా ఉండటంతో పాటు మార్కెట్లో మంచి రేటు
సపోటాకు ముఖ్యంగా మొగ్గతొలిచే పురుగు ఆశిస్తుంది. లేత గులాబీ రంగులో ఉండే ఈ పురుగు లేత మొగ్గలను తొలచి తినేస్తుంది.
పేను బంక కూడా మిరప పంటకు తీవ్రనష్టాన్ని కలిగిస్తుంది. పేనుబంక కనుగొన్న వెంటనే ఎసిఫెట్ 1.5గ్రాముల లేదా, మిథైల్ డెమటాన్ 2మిల్లీలీటరు, లేదా ఇమిడాక్లోఫ్రి
ఇద్దరు మనుషులతో కేవలం 8గంటల్లోని ఈ పరికరం ద్వారా మల్చింగ్ సీట్ పరిచేందుకు అవకాశం ఉంది. మనుషులు ఈడ్చుకుంటూ వెళ్తూ మల్చింగ్ షీట్ పరిచే వీలున్న ఈ పరికర