-
Home » agriculture
agriculture
గుడ్న్యూస్.. రైతులు బ్యాంక్ ఖాతాలు వెంటనే చెక్ చేసుకోండి..
ఖరీఫ్లో సన్న వడ్ల కొనుగోలుకు సంబంధించి బోనస్ బకాయిలు విడుదల కావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఐడియా అదిరిపోయింది.. జస్ట్ యాప్ లో బుక్ చేస్తే చాలు.. రైతుల పొలానికే ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, డ్రోన్లు..
టాక్సీని బుక్ చేసుకున్నట్లుగా, రైతులు అవసరమైన తేదీ, సమయాన్ని ఎంచుకుని యంత్రాన్ని రిజర్వ్ చేసుకోవచ్చు.
తెలంగాణలోని రైతులకు గుడ్న్యూస్.. సర్కార్ మరో కీలక నిర్ణయం..
Telangana Govt : రైతులు ఎదుర్కొంటున్న నకిలీ విత్తనాల బెడదను నివారించడంతోపాటు అన్నదాతలకు అన్నివిధాల లబ్ధి చేకూర్చడమే ఈ ప్రాజెక్టు లక్ష్యమని, పంటల దిగుబడిని పెంచేందుకు, రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఈ విధానం దోహదపడుతుందని అధికారులు పేర్కొంటు�
తెలంగాణలోని రైతులకు భారీ శుభవార్త.. ఇక నుంచి ప్రత్యేక అంబులెన్సులు.. ఈ యాసంగి సాగుకు ఆ కష్టం తీరినట్లే..!
Telangana Govt : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు భారీ శుభవార్తను చెప్పింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శాసనమండలిలో కీలక ప్రకటన చేశారు.
తెలంగాణ రైతులకు భారీ శుభవార్త.. రైతుభరోసా నిధులు వచ్చేస్తున్నాయ్.. పంపిణీ ఎప్పుడంటే..?
Rythu Bharosa : తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకంపై కీలక ప్రకటన చేసింది. వచ్చే నెల చివరి వారంలో అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో
‘రైతు భరోసా’కు కొత్త రూల్స్.. ఈసారి వారికి మాత్రమే డబ్బులు..! తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..
Telangana Govt : రైతు భరోసా పథకంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో రెండో విడత నిధులు కేవలం కొంతమంది రైతులకు మాత్రమే అందనున్నాయి.
రైతుల కష్టాలు తీరనున్నాయ్.. రూ.295 కోట్లతో 2.91 లక్షల టన్నుల స్టోరేజీతో వీటి నిర్మాణం..
వీటిలో 12 గోడౌన్లను ప్రభుత్వ నిధులతో, మరో 14 గోదాములను నాబార్డు నిధులతో నిర్మిస్తుంది.
ఏపీలోని ఆ ప్రాంతాల రైతులకు భారీ శుభవార్త.. ప్రభుత్వం కీలక నిర్ణయం.. రైతులు వెంటనే ఇలా చేయండి..
AP Govt : దేశంలోని తూర్పు రాష్ట్రాల సమగ్ర అభివృద్ధి కోసం గతేడాది కేంద్ర ప్రభుత్వం పూర్వోదయ పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద ఏపీ కూడా ఎంపికైంది..
ఏపీ ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమం.. అన్నదాతల ఇళ్లకు ప్రజాప్రతినిధులు, అధికారులు..
AP Govt రాష్ట్రలో కూటమి ప్రభుత్వం ఈనెల 24వ తేదీ నుంచి ‘రైతన్నా మీకోసం’ అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించనుంది.
తెలంగాణలోని ఈ ఐదు జిల్లాలను ధన ధాన్య యోజనలో చేర్చండి.. కేంద్రానికి విజ్ఞప్తి.. ఈ పథకం వల్ల రైతులకు ప్రయోజనం ఏమిటంటే?
కేంద్రం తాజాగా ప్రకటించిన ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజనలో తెలంగాణలోని ఐదు జిల్లాలను చేర్చాలని మంత్రి తమ్మల కేంద్రాన్ని కోరారు.