-
Home » aid
aid
Pakistan: సాయం అడిగేందుకు సిగ్గుపడుతున్నా.. అయినా తప్పట్లేదు: పాక్ ప్రధాని
ప్రస్తుతం పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమకు సాయం చేయాల్సిందిగా పాక్, తన మిత్ర దేశాల్ని కోరుతోంది.
Afganistan-China : తాలిబన్ ప్రభుత్వానికి చైనా భారీ సాయం
తాలిబన్ల నేతృత్వంలోని అప్ఘానిస్తాన్ తాత్కాలిక ప్రభుత్వానికి తొలి విదేశీ సాయం చైనా నుంచి అందింది.
Antony Blinken : మోదీతో బ్లింకన్ భేటీ..భారత్ కు మరోసారి అమెరికా భారీ సాయం
కోవిడ్ ఉధృతి నేపథ్యంలో భారత్కు మరోసారి భారీ సాయం ప్రకటించింది అమెరికా.
గూగుల్ గుడ్ న్యూస్ : న్యూస్ పబ్లిషర్స్ కు 5నెలలు యాడ్ సర్వీసింగ్ ఫీజు మాఫీ
కరోనా కష్టకాలంలో తమ న్యూస్ పార్టనర్స్ ని ఆదుకునేందుకు గూగుల్ ముందుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా న్యూష్ పబ్లిషర్స్ కి ఐదు నెలల పాటు యాడ్ సర్వీసింగ్ ఫీజు(ad serving fees)ను తమ యాడ్ మేనేజర్ లో వదులుకుంటున్నట్లు శుక్రవారం(ఏప్రిల్-17,2020)గూగుల్ ప్రకటించింది. �
అధికారంలోకి వస్తే : రూపాయికే వైద్య పరీక్షలు, రూ.10కే భోజనం..రూ.10వేలు సాయం
త్వరలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గెలుపే లక్ష్యంగా పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకునే విధంగా మేనిఫెస్టోలు రూపొందిస్తున్నాయి. శివసేన
బుద్ధిమారదు అంతే : పాకిస్థాన్ కు చిల్లిగవ్వ ఇచ్చేదిలేదు
ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడంలో పాకిస్థాన్ కు పెద్ద చరిత్ర ఉందని భారతీయ అమెరికన్, ఐక్యరాజ్యసమితి (UN)లో అమెరికా మాజీ రాయబారి నిక్కీ హేలీ అన్నారు. పాకిస్థాన్ తన బుద్ధి మార్చుకునేంత వరకు ఆ దేశానికి అమెరికా ఒక డాలర్ కూడా ఇవ్వొద్దని చెప్పారు.
తెలంగాణ బడ్జెట్ : ప్రతీ గ్రామానికి రూ.8 లక్షలు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 10 జిల్లాలు ఉన్నాయని, క్రమేపి వాటిని 33 జిల్లాలుగా ఏర్పాటు చేసుకున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలో 1,036 మున్సిపాలిటీలు, 6 కార్పోరేషన్లు ఉన్నాయి. గ్రామాల అభివృధ్దికి నిధుల కొరత రానీయకుండా కృషి చేస్తున్నట్ల�
ఒక్కో అమరవీరుడి కుటుంబానికి రూ.25లక్షల సాయం : కేసీఆర్
పుల్వామా దాడిలో అమరులైన జవాన్లకు తెలంగాణ అసెంబ్లీ నివాళులర్పించింది. 2 నిమిషాలు మౌనం పాటించారు సభ్యులు. అన్ని పార్టీలు దాడిని ఖండించాయి. సీఎం కేసీఆర్ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టి.. దాడి హేయమైన చర్యగా అభివర్ణించారు. వీరజవాన్ల కుటుంబాలకు �
సౌదీ రాజు రాజకీయం : పాక్ ఏది అడిగినా కాదనలేం
సౌదీ యువరాజు మొహమద్ బిన్ సల్మాన్ తన మొదటి అధికారిక పాక్ పర్యటనలో పాక్ కి వరాల జల్లు కురిపించాడు. పాక్ కు ఆర్థికంగా ఊతమిచ్చేలా 20 బిలియన్ డాలర్ల విలువైన భారీ ఒప్పందంపై ఆదివారం(ఫిబ్రవరి-17,2019) సౌదీ సంతకాలు చేసింది. దక్షిణాసియా, చైనా పర్యటనలో భాగం
అమరుల కుటుంబానికి 20 లక్షలు, ప్రభుత్వ ఉద్యోగం
పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన తమిళనాడుకి చెందిన ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలకు తమ ప్రభుత్వం అండగా నిలుస్తుందని తమిళనాడు సీఎం పళనిస్వామి ప్రకటించారు. ఒకరు చొప్పున రెండు కుటుంబాల్లోని ఇద్దరికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారు. �