-
Home » AIIMS
AIIMS
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్కు అస్వస్థత.. హుటాహుటీన ఎయిమ్స్కు తరలింపు..
భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్ ఎయిమ్స్ లో చేరారు.
ఎయిమ్స్ బిలాస్పూర్లో టీచింగ్ పోస్టులు భర్తీ
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 81 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబధిత విభాగాలలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అభ్యర్థులు నవంబరు 30లోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
Madhya Pradesh: 5 నెలల చిన్నారి కడుపులో 300 గ్రాముల రెండు పిండాలు.. ప్రస్తుతం పరిస్థితి ఏంటంటే?
'ఫీటస్ ఇన్ ఫీటూ' అనేది ఒక రకమైన వైకల్యం. దీనిని శాస్త్రీయ భాషలో పారాసిటిక్ ట్విన్ అని కూడా పిలుస్తారు. దీనిని గుర్తించడానికి, ప్రాథమిక పరిశోధనలో నిపుణులు అల్ట్రాసౌండ్, సీటీ స్కాన్లను ఉపయోగిస్తారు.
Delhi : ‘సులభ్’ కాంప్లెక్స్ల వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్ గుండెపోటుతో మృతి
'సులభ్' వ్యవస్థాపకులు బిందేశ్వర్ పాఠక్ గుండెపోటుతో మరణించారు. ఈ సంస్థ ద్వారా అనేక కమ్యూనిటీ టాయిలెట్ల నిర్మాణానికి విశేష కృషి చేసారాయన. పాఠక్ మృతి పట్ల ప్రధాని మోడీ సంతాపం తెలిపారు.
AIIMS: ఢిల్లీ ఎయిమ్స్లో కొత్త టెక్నాలజీ.. తొందరలో సర్జికల్ రోబోటిక్స్ శిక్షణ కేంద్రం
రోబోటిక్-సహాయక శస్త్రచికిత్స అనేది సంప్రదాయిక పద్ధతులతో సాధ్యమయ్యే దానికంటే ఎక్కువ కచ్చితత్వం, సరళత్వం, నియంత్రణతో సంక్లిష్ట విధానాలను నిర్వహించడానికి సర్జన్లకు వీలు కల్పిస్తుంది. సర్జికల్ రోబోలు చాలా సంవత్సరాలుగా ఉన్నప్పటికీ, అనేక కార�
Delhi : ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ను కారుతో ఈడ్చుకుపోయిన డ్రైవర్
ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ను కారుతో ఈడ్చుకుపోయాడు ఓ కారు డ్రైవర్. ఫుట్ పాత్ పై నిలబడిన ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ పై వేధింపులకు పాల్పడ్డాడు. అసభ్యంగా ప్రవర్తించాడు. ఎదురు తిరిగి ప్రశ్నించటంతో ఆమెను కారుతో పాటు ఈడ్చుకుపోయ
Nirmala Sitharaman: ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. 63ఏళ్ల నిర్మల సీతారామన్ ఆస్పత్రిలోని ప్రైవేట్ వార్డులో జాయిన్ అయ్యారు.
Cyber Attacks on Bharat Hospitals : భవిష్యత్ యుద్ధాలన్నీ.. హైబ్రిడ్ వార్ఫేర్ రూపంలోనేనా? భారత్ ఆస్పత్రులపై సైబర్ ఎటాక్స్పై పలు అనుమానాలు..
ఐసీఎంఆర్పై జరిగిన సైబర్ ఎటాక్స్ వెనుక.. హాంకాంగ్ హ్యాకర్ల హస్తముందని తేలింది. దీంతో.. భారత్లోని అధికారిక వెబ్సైట్లతో పాటు ఆస్పత్రుల సర్వర్లపై జరుగుతున్న అన్ని సైబర్ దాడుల వెనుక.. చైనాయే ఉందనే అనుమానం వ్యక్తమవుతోంది. సరిహద్దుల్లో ఏమీ చేయల
Cyber Aattack On AIIMS,ICMR Servers : భారత్లోని ఆస్పత్రులపై సైబర్ ఎటాక్స్ ..AIIMS,ICMR సర్వర్లపై హ్యాకర్ల దాడులు చైనా పనేనా?
ఆస్పత్రుల వెబ్సైట్లు, సర్వర్ల మీద పడ్డారు హ్యాకర్లు. ఇప్పటికే ఎయిమ్స్ వెబ్సైట్ నుంచి రోగుల డేటాను కాజేసిన హ్యాకర్లు.. ఇటీవలే ఐసీఎంఆర్ సర్వర్పైనా సైబర్ ఎటాక్ చేశారు. 24 గంటల్లో ఏకంగా 6 వేల సార్లు దాడి చేశారు. దీని వెనుక చైనా ఉందన్న ప్రచారం.. సై
AIIMS Delhi UPI : 2023 ఏప్రిల్ నుంచి ఎయిమ్స్ ఢిల్లీలో స్మార్ట్కార్డులను యూపీఐతో పేమెంట్స్ చేసుకోవచ్చు..!
AIIMS Delhi UPI : ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఏప్రిల్ 1, 2023 నుంచి పూర్తిగా డిజిటల్గా మారనుంది. ప్రీమియర్ హెల్త్కేర్ ఇన్స్టిట్యూట్ త్వరలో కౌంటర్లలో UPI, బ్యాంక్ కార్డ్లతో పాటు స్మార్ట్కార్డ్లను ఉపయోగించి ప్రకటించిం�