Home » AIIMS
భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్ ఎయిమ్స్ లో చేరారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 81 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబధిత విభాగాలలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అభ్యర్థులు నవంబరు 30లోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
'ఫీటస్ ఇన్ ఫీటూ' అనేది ఒక రకమైన వైకల్యం. దీనిని శాస్త్రీయ భాషలో పారాసిటిక్ ట్విన్ అని కూడా పిలుస్తారు. దీనిని గుర్తించడానికి, ప్రాథమిక పరిశోధనలో నిపుణులు అల్ట్రాసౌండ్, సీటీ స్కాన్లను ఉపయోగిస్తారు.
'సులభ్' వ్యవస్థాపకులు బిందేశ్వర్ పాఠక్ గుండెపోటుతో మరణించారు. ఈ సంస్థ ద్వారా అనేక కమ్యూనిటీ టాయిలెట్ల నిర్మాణానికి విశేష కృషి చేసారాయన. పాఠక్ మృతి పట్ల ప్రధాని మోడీ సంతాపం తెలిపారు.
రోబోటిక్-సహాయక శస్త్రచికిత్స అనేది సంప్రదాయిక పద్ధతులతో సాధ్యమయ్యే దానికంటే ఎక్కువ కచ్చితత్వం, సరళత్వం, నియంత్రణతో సంక్లిష్ట విధానాలను నిర్వహించడానికి సర్జన్లకు వీలు కల్పిస్తుంది. సర్జికల్ రోబోలు చాలా సంవత్సరాలుగా ఉన్నప్పటికీ, అనేక కార�
ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ను కారుతో ఈడ్చుకుపోయాడు ఓ కారు డ్రైవర్. ఫుట్ పాత్ పై నిలబడిన ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ పై వేధింపులకు పాల్పడ్డాడు. అసభ్యంగా ప్రవర్తించాడు. ఎదురు తిరిగి ప్రశ్నించటంతో ఆమెను కారుతో పాటు ఈడ్చుకుపోయ
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. 63ఏళ్ల నిర్మల సీతారామన్ ఆస్పత్రిలోని ప్రైవేట్ వార్డులో జాయిన్ అయ్యారు.
ఐసీఎంఆర్పై జరిగిన సైబర్ ఎటాక్స్ వెనుక.. హాంకాంగ్ హ్యాకర్ల హస్తముందని తేలింది. దీంతో.. భారత్లోని అధికారిక వెబ్సైట్లతో పాటు ఆస్పత్రుల సర్వర్లపై జరుగుతున్న అన్ని సైబర్ దాడుల వెనుక.. చైనాయే ఉందనే అనుమానం వ్యక్తమవుతోంది. సరిహద్దుల్లో ఏమీ చేయల
ఆస్పత్రుల వెబ్సైట్లు, సర్వర్ల మీద పడ్డారు హ్యాకర్లు. ఇప్పటికే ఎయిమ్స్ వెబ్సైట్ నుంచి రోగుల డేటాను కాజేసిన హ్యాకర్లు.. ఇటీవలే ఐసీఎంఆర్ సర్వర్పైనా సైబర్ ఎటాక్ చేశారు. 24 గంటల్లో ఏకంగా 6 వేల సార్లు దాడి చేశారు. దీని వెనుక చైనా ఉందన్న ప్రచారం.. సై
AIIMS Delhi UPI : ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఏప్రిల్ 1, 2023 నుంచి పూర్తిగా డిజిటల్గా మారనుంది. ప్రీమియర్ హెల్త్కేర్ ఇన్స్టిట్యూట్ త్వరలో కౌంటర్లలో UPI, బ్యాంక్ కార్డ్లతో పాటు స్మార్ట్కార్డ్లను ఉపయోగించి ప్రకటించిం�