-
Home » AIIMS DIRECTOR
AIIMS DIRECTOR
Covid wave: కరోనా సెకండ్ వేవ్ ముగియలేదు, మూడో వేవ్ ఎప్పుడొస్తుంది? ఎందుకు?
కరోనా సెకండ్ వేవ్ కేసులు తగ్గడంతో మూడో వేవ్ అంచనాలు కూడా ప్రారంభమైంది.
AIIMS Director : అంతవరకు ఎవరూ సురక్షితం కాదు – గులేరియా
దేశంతో కరోనా మహమ్మారి ఇంకా ముగియలేదని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్ దీప్ గులేరియా అన్నారు. ఆదివారం జాతీయ మీడియాతో మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరు కోవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు. సూపర్ స్ప్రెడర్ ఈవెంట్లను నియంత్రించాల్సిన అవసర
COVID second wave: కరోనా కేసుల పెరుగుదలకు రెండు కారణాలు ఇవే!
Dr Randeep Guleria: భారత్లో కొవిడ్-19 కేసుల వ్యాప్తికి రెండు ప్రధాన కారణాలు ఉన్నట్లుగా వెల్లడించారు ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో వ్యాక్సినేషన్ ప్రారంభం అవ్వగా.. కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో ప్రజలు కొవిడ్ మా
కరోనా విజృంభణకు ఆ రెండే ముఖ్య కారణం : ఎయిమ్స్ చీఫ్
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. కేసులు,మరణాల సంఖ్య భారీగా పెరుగుతోంది.
ఈ నెలలోనే కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి…ఎయిమ్స్ డెరక్టర్ కీలక వ్యాఖ్యలు
AIIMS director దేశంలో ఏ క్షణమైనా కరోనా వ్యాక్సినేషన్ అందుబాటులోకి వచ్చే అవకాశముందని ఎయిమ్స్ డెరక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. ప్రజలకు వ్యాక్సిన్ అందించేందుకు డిసెంబర్ చివరి, లేదా జనవరి ప్రారంభం నాటికల్లా భారతీయ రెగ్యులేటరీ అథారిటీలు కరోనా వ్యాక�
తెలంగాణ ఎయిమ్స్లో రూ.10లకే అత్యాధునిక వైద్యం
BB Nagar AIIMS : బీబీనగర్ ఎయిమ్స్లో రూ.10కే అత్యాధునిక వైద్యం అందించనున్నారు. దేశంలోని టాప్–10 ఎయిమ్స్లలో ఒకటిగా తీర్చిదిద్దుతామని ఓపీ సేవలు కూడా ప్రారంభమయ్యాయి. 2024 నాటికి అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ వైద్యం అందుబాటులోకి వస్తుందని ఎయిమ్స్ డైరెక్�
జనవరి నాటికి కరోనా వ్యాక్సిన్…మొదట వాళ్ళకే : AIIMS డైరక్టర్
Covid vaccine వచ్చే ఏడాది జనవరి నాటికి భారత్లో సమర్ధవంతమైన కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్దీప్ గులేరియా తెలిపారు. దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులో ఉంటుందనేది స్పష్టంగా చెప్పడం కష్టసాధ్య
దేశంలో కరోనా ఇంకా తీవ్రస్థాయికి చేరుకోలేదు: ఎయిమ్స్ డైరెక్టర్
దేశంలో కరోనా వైరస్ ఇంకా గరిష్ట స్థాయికి చేరుకోలేదని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు. దేశంలో ఇప్పటివరకు 23 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవగా.. ప్రతిరోజూ 50వేల నుంచి 55 వేల కొత్త కే�
ఇప్పుడే ఏమీ చెప్పలేం…రష్యా కరోనా వ్యాక్సిన్ పై ఎయిమ్స్ డైరక్టర్
యావత్ ప్రపంచం కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు వణికిపోతున్న వేళ, ప్రజలు ప్రాణాలు మాస్కులో పెట్టుకుని జీవిస్తున్న వేళ ప్రపంచంలో అందరి కన్నా ముందు మంగళవారం(ఆగస్టు-12,2020) రష్యా అధ్యక్షుడు… తమ దేశం కరోనా వ్యాక్సిన్ ను సిద్ధం చేసిందంటూ ప్రకటించిన వ
ఒంటరిగా కూర్చుని భోజనం చేయటం అలవాటు చేసుకోండి..
కరోనాకు ముందు కరోనాకు తరువాత అనేలా ఉన్నాయి నేటి పరిస్థితులు. అందరూ కలిసి..మెలిసి భోజనం చేయటంలో చాలా సంతోషముంటుంది.అది గతకాలపు సంప్రదాయం కూడా. కానీ..ఈ కరోనా కాలంలో కలిసి మెలిసి వద్దు..ఒంటరిగా ఉండటమే ముద్దు అన్నట్లుగా ఉంది పరిస్థితి. మనుషులు �