ప్రపంచంలోనే అత్యంత కాలుష్యమైన నగరాల జాబితాలో ఢిల్లీ, కోల్కతా నగరాలు మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. హెల్త్ ఎఫెక్ట్స్ ఇనిస్టిట్యూట్ (HEI) స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ విడుదల చేసిన నూతన నివేదిక ప్రకారం.. ప్రపంచంలో టాప్ 20 జాబితాలో భారతదేశం నుంచి మూడ�
గాలి కాలుష్యం మనిషికి ఎన్నో అనార్థాలను తెచ్చిపెడుతుంది. ఆ కాలుష్యం వల్ల సంభవించే ఆరోగ్య సమస్యల గురించి పరిశోధనలూ జరుగుతూనే ఉన్నాయి.
ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ అనే సంస్థ నివేదికలో ఈ విషయం వెల్లడైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్న గణాంకాల ప్రకారం దేశంలో వాయు కాలుష్యం ఇదే తరహాలో ఉంటే దేశంలో ప్రజల ఆయుర్దాయం ఐదేళ్లు తగ్గుతుందని ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ నివేదిక తెలిపి�
15 ఏళ్లు దాటిన పాత వాహానాలకు రీ రిజిష్ట్రేషన్, ఫిట్ నెస్ చార్జీలను భారీగా పెంచుతూ కేంద్ర రోడ్డు రావాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది.
పురుషులు వారి పునరుత్పత్తి వయస్సులో వాయు కాలుష్యానికి గురికావడాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చింది. మరి పిల్లలెందుకు స్కూళ్లకు వెళ్లాలి? అని సుప్రీంకోర్టు ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
ఢిల్లీలో కాలుష్యం తగ్గట్లేదు..దీంతో మరోసారి స్కూల్స్ మూసివేయక తప్పటంలేదని పర్యావరణశాఖ మంత్రి గోపాల్రాయ్ ప్రకటించారు.
ఢిల్లీలో వాయు కాలుష్యం తగ్గి గాలిలో నాణ్యత మెరుగుపడుతుండటంతో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తగ్గుముఖం పట్టలేదు. ఈ అంశంపై రేపు మరోసారి సుప్రీం కోర్టు విచారణ చేపట్టనుంది.
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రత పెరిగిపోతోంది. వాతావరణ కాలుష్యం కొనసాగుతుండటంతో స్కూళ్లు మూసివేశారు. వారం రోజులు గడిచినా ఇప్పటికీ వాయు కాలుష్యం తగ్గుముఖం పట్టలేదు.