Home » Aircraft
చికాగో నుంచి వచ్చిన జెట్బ్లూ విమానం బోస్టన్ లోగాన్ విమానాశ్రయంలో రన్ వేపై నుంచి జారిపోయింది.
అమెరికాలోని 10 మందితో వెళ్తున్న ఓ విమానం అదృశ్యమైంది.
ఇటీవల జరిగిన ఘటన మరవకముందే ఇప్పుడు మళ్లీ అటువంటి ఘటనే జరగడం గమనార్హం.
విమానాలు తయారు చేసే ఎయిర్ బస్ సంస్థ నుంచి 250 విమానాలు కొనుగోలు చేసేందుకు దేశీయ సంస్థ ఎయిర్ ఇండియా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ 250 విమానాల్లో 40 భారీ ఏ350 విమానాలు కూడా ఉండటం విశేషం. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ, ఎయిర్ బస్ సంస్థ అధినేత గ్విల్లామే ఫౌరీ, రత
టాంజానియాలో ఘోర విమానం ప్రమాదం జరిగింది. విమానాశ్రయంలో ప్రయాణికుల విమానం ల్యాండ్ అవుతుండగా నదిలో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 19 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. ప్రెసిషన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం బుకోబాలో ల్యాండ్ అవుతుండగా పైల�
గాల్లో చక్కర్లు కొట్టిన ఫస్ట్ ఎలక్ట్రిక్ విమానం
ఢిల్లీ హైకోర్టు ఆదేశాలనుసారం ఏవియేషన్ రెగ్యూలేటర్ డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిలి్ ఏవియేషన్ (DGCA) కొత్త రూల్స్ ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగానే ఎయిర్పోర్టుల్లో, ఎయిర్క్రాఫ్ట్లలోనూ జర్నీ చేస్తున్నంతసేపు మాస్క్ తప్పనిసరిగా ధరించాలని సూచించ�
ప్రైవేట్ జెట్లు, హెలికాప్టర్ల ఆపరేటింగ్ ఆపరేటర్ జెట్సెట్గో మరిన్ని ఎయిర్క్రాఫ్ట్లతో సేవలు విస్తరించాలని ప్లాన్ చేస్తుంది. హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా వృద్ధి చేయాలని ప్రణాళికలు
గతేడాది మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో ఓ చిన్న విమానం క్రాష్ ల్యాండైంది. ఇప్పుడా విమాన పైలెట్ కు మధ్యప్రదేశ్ ప్రభుత్వం దిమ్మదిరిగే జరిమానా విధించింది. ఏకంగా రూ.85కోట్లు చెల్లించాలని
గుజరాత్ లోని వడోదరా సిటీకి చెందిన ఈ విమానం టైపు రెస్టారెంట్ డోర్లు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. దీంతో ఇండియాలో ఇటువంటి వాటి సంఖ్య తొమ్మిదికి చేరింది.