Home » airlines
విమాన కంపెనీలే కాకుండా కొన్ని సందర్భాల్లో ట్రావెల్ ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా పరిహారం ప్రకటిస్తాయి. అందులో ముఖ్యమైనవి..
నిన్న ఒక్కరోజే 32 విమానాలకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ కూడా దీనిపై అప్రమత్తమైంది.
విమానంలో దివ్యాంగుల ప్రయాణానికి అనుమతించాలని ఆదేశించింది డీజీసీఏ (డైరెక్టరేట్ జనలర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్). ఏదైనా వైకల్యం ఉందనే కారణంతో విమానంలో ప్రయాణించడాన్ని అడ్డుకోవద్దని సూచించింది.
విమానాలకు తలనొప్పిగా మారిన 5G సేవలు
విమాన టికెట్లు చౌకగా లభించే అవకాశం కనిపిస్తుంది. ప్రయాణికులకు, వారి లగేజీకి విడివిడిగా టికెట్లు తీసుకొచ్చేందుకు విమానయాన సంస్థలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
టోక్యో ఒలింపిక్స్ లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఇండియన్ మెడల్ విన్నర్లకు ఆ ఎయిర్లైన్ ఫ్రీ ట్రావెల్ ప్రకటించేసింది. గోఎయిర్ అనే సంస్థ మరో ఐదేళ్ల పాటు పతక విజేతలు ఉచితంగా ప్రయాణించొచ్చంటూ ఆదివారం వెల్లడించింది.
విమాన ప్రయాణ విషయంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భోజన సేవలను నిలిపివేయాలని పౌర విమానయాన శాఖ 2021, ఏప్రిల్ 12వ తేదీ సోమవారం నిర్ణయం తీసుకుంది.
కరోనా కాలంలో మాస్క్ తప్పనిసరి. మాస్క్ పెట్టుకోకపోతే జరిమానా విధిస్తామని ప్రభుత్వాలు చెబుతున్నా.. ఇంకా చాలా మంది పట్టించుకోడం లేదు. మాస్క్ లేకుండానే బయట తిరుగుతున్నారు. రైళ్లు, విమానాల్లోనూ కొందరు మాస్క్ పెట్టుకోవడం లేదు. ఈ క్రమంలో డైరెక్టర�
కరోనా మహమ్మారి ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా విమానయాన రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రయాణికులు లేక విమానాలు వెలవెలబోతున్నాయి. వైరస్ కారణంగా
దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ అమలవుతున్నందున ఆ తర్వాత రైళ్లు నడపటంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. త్వరలోనే దీనిపై ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించి సగం రోజుల�