Home » Airplane
India allows pakistam pm imran khan aircraft:భారత గగనతలం మీదుగా వెళ్లేందుకు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విమానానికి అధికారులు అనుమతిచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. శ్రీలంకలో తొలిసారి పర్యటించేందుకు ఇమ్రాన్ భారత గగనతలం మీదుగా వెళ్తున్నారు. అయితే, 2019లో భారత ప
జపాన్ తీరం వెంబడి లంగరేసిన క్రూయిజ్ షిప్లో కరోనా వైరస్ అందులోని ప్రజలను భయపెడుతుంది. ఇప్పటికే షిప్లో కొందరికి ఈ వైరస్ సోకి ఉంది. అయితే అమెరికాకు చెందిన 14 మందికి కరోనా వైరస్ సోకలేదు, మూమలుగానే ఉన్నారని అనుకుని వాళ్లను అమెరికా విమానం ఎక్కేం�
సాధారణంగా చాలా మంది ప్రయాణం చేయటానికి బస్సు, రైలు, విమానం ఎక్కుతారు. మనం ప్రయాణం చేసేటప్పుడు కొంతమంది వ్యక్తులు వారి ప్రవర్తనతో …వారి చేష్టలతో ఇతర ప్రయాణికులకు విసుగు తెప్పిస్తుంటారు. ఇంక ప్రయాణం మొదలైన దగ్గర నుంచి ఫోన్ లో అవతలి వాళ్ళతో అ�
ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో బుధవారం(జనవరి 8,2020) ఘోర విమాన ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో సిబ్బంది, ప్రయాణికులు సహా 180మంది చనిపోయారు.
స్కాంట్లాండ్ : సమద్రాలు దాటి..దేశ సరిహద్దులు దాటి వేల కిలోమీటర్ల దూరం ప్రయాణం. ఎట్టకేలకు సురక్షితంగా హాయిగా మనం చేరాలనుకున్న గమ్యస్థానం చేరుకున్న తరువాత మనం చేసే మొదటి పని ఏంటి? మనం లగేజ్ చెక్ చేసుకుంటాం. హమ్మయ్య అంతా ఉంది అని రిలాక్స్ అవుతాం