Home » Airspace
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నెట్వర్క్ పనిచేయడం లేదని అన్నారు. యూకేకు రావడానికి టికెట్లు బుక్ చేసుకుని..
దక్షిణ కొరియా ఎయిర్ డిఫెన్స్ జోన్ లోకి చైనా, రష్యా యుద్ధ విమానాలు ప్రవేశించాయి. దీంతో ఆయన దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
శ్రీనగర్ – షార్జా విమానం తమ గగనతలాన్ని వినియోగించుకునేందుకు పాక్ నిరాకరించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE)లోని షార్జా నుంచి శ్రీనగర్ మధ్య నేరుగా నడిచే గో ఫస్ట్ ఎయిర్వేస్కు
క్వాడ్ శిఖరాగ్ర సదస్సు, ఐరాస జనరల్ అసెంబ్లీలో ప్రసంగించడం సహా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్లతో ద్వైపాక్షిక చర్చల కోసం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ఆఫ్ఘనిస్తాన్ గగనతలం మూసివేతతో ఎయిర్ ఇండియా విమానాలు ఢిల్లీలో నిలిచిపోయిన పరిస్ధితి నెలకొంది.
India allows pakistam pm imran khan aircraft:భారత గగనతలం మీదుగా వెళ్లేందుకు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విమానానికి అధికారులు అనుమతిచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. శ్రీలంకలో తొలిసారి పర్యటించేందుకు ఇమ్రాన్ భారత గగనతలం మీదుగా వెళ్తున్నారు. అయితే, 2019లో భారత ప
దేశీయ విమానయన సంస్థ ఎయిర్ ఇండియాకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి సమయంలో విదేశాల్లో అవసరమైన రిలీఫ్ మెటేరియల్స్, మెడికల్ ఎక్విప్ మెంట్ తో పాటు దేశంలో చిక్కుకున్న విదేశీయులను తరలించేందుకు ప్రత్యే
భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ తమ ఎయిర్ స్పేస్ గుండా ప్రయాణించేందుకు మరోసారి పాక్ నిరాకరించింది. భారత ప్రధాని తమ ఎయిర్ స్పేస్ గుండా ప్రయాణించేందుకు వీల్లేదని భారత్ చేసిన విజ్ణప్తిని తిరస్కరించింది. ఈ మేరకు తాము నిర్ణయం తీసుకున్నట్లు ఆ ద
సిరియా బోర్డర్ లో టర్కీ వైమానిక ప్రాంతాన్ని ఆరుసార్లు ఉల్లంఘించిన గుర్తు తెలియని డ్రోన్ను టర్కీ సైన్యం ఆదివారం కూల్చివేసినట్లు ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. రెండు టర్కిష్ ఎఫ్ -16 యుద్ధ విమానాలు డ్రోన్ను గుర్తించి దానిపై దాడి చేసి క�
భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా వెళ్లేందుకు పాకిస్తాన్ ఎయిర్ స్పేస్లోకి అనుమతించాలని పాక్ను భారత్ అనుమతి అడిగింది.