Home » Aiswarya Lekshmi
గత ఏడాది రిలీజ్ అయిన సౌత్ పాన్ ఇండియా మూవీ 'పొన్నియిన్ సెల్వన్' బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. మొదటి భాగం మంచి విజయం సాధించడంతో సెకండ్ పార్ట్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సెకండ్ పార్ట్ ని ఈ ఏడాది ఏప్రిల్ 28న రిలీజ్ చేస్త�
తమిళ నటుడు విష్ణు విశాల్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘మట్టి కుస్తి’. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం ఈ నెల 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మూవీ టీమ్ పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో
కోలీవుడ్ యంగ్ సూపర్ స్టార్ ధనుష్, యంగ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కలయికలో.. వై నాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో ప్రముఖ నిర్మాత ఎస్. శశికాంత్ నిర్మిస్తోన్న సినిమా..‘జగమే తంతిరమ్’.. తెలుగులో ‘జగమే తంత్రం’ పేరుతో రూపొందుతో�
కోలీవుడ్ యంగ్ సూపర్ స్టార్ ధనుష్, కార్తీక్ సుబ్బరాజ్ కలయికలో రూపొందుతున్న ‘జగమే తంత్రం’ మోషన్ పోస్టర్ రిలీజ్..