Home » AJIT DOVAL
రష్యా అధ్యక్షుడు పుతిన్ త్వరలో భారత్ పర్యటనకు రానున్నట్టు ప్రకటించడాన్ని ఢోభాల్ స్వాగతించారు. ఇటువంటి శిఖరాగ్ర సమావేశాలు ద్వైపాక్షిక సంబంధాలలో కీలక మలుపులుగా నిలుస్తాయని అన్నారు.
అజిత్ డోభాల్ ఈ వారం రష్యాకు వెళ్లనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ పర్యటనలో భాగంగా ఆయన బ్రిక్స్ జాతీయ భద్రతాదారుల సదస్సులో పాల్గొననున్నారు.
Ajit Doval: కేంద్రంలో ప్రధాని మోదీ నంబర్ వన్, అమిత్ షా నంబర్ 2 అయితే.. అజిత్ ధోవల్ను నంబర్ 3 అన్న అభిప్రాయం దేశవ్యాప్తంగా నెలకొంది.
అజిత్ దోవల్ మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వాసాన్ని చూరగొన్నారు.
ఆ ఎనిమిది మందిని విడుదల చేయించేందుకు భారత ప్రభుత్వ అధికారుల టీమ్ కొన్ని వారాలుగా ఖతార్లో ఉంది.
డిప్యూటీ ఇన్స్స్పెక్టర్ జనరల్, కమాండెంట్లను బదిలీ చేసినట్టు వివరించాయి. ఫిబ్రవరి 2022లో ధోవల్ నివాసం వద్ద భద్రతా లోపం జరిగినట్టు తేలిందని ఆయా వర్గాలు పేర్కొన్నాయి. కాగా, అజిత్ ధోవల్ ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించిన వ్యక్తి పేరు శాంతాను ర�
బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా (బ్రిక్స్) దేశాల జాతీయ భద్రతా సలహాదారులు తాజాగా వర్చువల్ పద్ధతిలో సమావేశమయ్యారు. బ్రిక్స్ దేశాలకు ఏదైనా ముప్పు పొంచి ఉంటే స్పందించాల్సిన తీరు, జాతీయ భద్రత వంటి అంశాలపై చర్చించారు.
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్తో ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సమావేశమయ్యారు. జమ్మూకశ్మీర్లో హిందువులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులు చేస్తోన్న ఘటనలు వరుసగా చోటు చేసుకుంటోన్న విషయం తెలిసిందే. కొ�
తజికిస్థాన్, భారత్, రష్యా, కజకిస్తాన్, ఉజ్బెకిస్థాన్, ఇరాన్, కిర్గిజిస్తాన్, చైనా దేశాలకు చెందిన జాతీయ భద్రత సలహాదారుల సమావేశంలో అజిత్ దోవల్ పాల్గొన్నారు.
రక్షణ రంగంలో భవిష్యత్ సవాళ్లపై మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ..కేంద్ర హోంమంత్రి అమిత్షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహా దారు అజిత్ దోవల్ తో సమావేశమై చర్చించారు.