Home » AK-47
రూ.5,200 కోట్ల ఒప్పందం కింద ఈ కంపెనీ సాయుధ దళాలకు 6 లక్షలకు పైగా రైఫిళ్లను సరఫరా చేయాల్సి ఉంది.
పెళ్లికి పిలిస్తే వెడ్డింగ్ గిఫ్ట్ ఏం తీసుకెళ్లాలా అని ఆలోచించడానికి తల పట్టుకుంటాం. కాసేపు ఆలోచిస్తనే కానీ, అర్థం కాదు ఏం తీసుకెళ్లాలో.. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురి స్వభావాన్ని బట్టి గిఫ్ట్ తీసుకెళతాం. కిచెన్ ఐటెంలు లాంటివి తీసుకెళడంతో పా
Missing SPO : ఉగ్రవాది మనస్సు మార్చారు ఇండియన్ ఆర్మీ జవాన్లు. ఉగ్రవాదం మంచిది కాదు..లొంగిపోవాలని, ఎవరూ ఏమీ చేయరని ఆర్మీ భరోసా ఇచ్చింది. అతని చేతిలో ఏకే 47 ఉన్నా..జవాన్లు, తండ్రి చెబుతున్న మాటలు నమ్మకం కలిగించాయి. వెంటనే ఏకే 47 రైఫిల్ ను పక్కన పడేసి లొంగిపో
బోర్డర్ లో పాకిస్థాన్ తన దుష్ట ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది. రాత్రిపూట ఆయుధాలు, మందుగుండు సామగ్రిని ఉగ్రవాదుల కోసం చేరవేస్తున్న పాకిస్థాన్ డ్రోన్ను జమ్ముకశ్మీర్ లోని నియంత్రణ రేఖ వెంబడి అఖ్నూర్లో స్వాధీనం చేసుకున్నాయి భద్రతా దళా�
AK-47.. ఏకే 47 అనగానే ముందుగా టెర్రరెస్టులు.. మావోయిస్టులు గుర్తొస్తారు.. సాధారణంగా సామాజిక తిరుగుబాటుదారులు ఎక్కువగా ఈ ఏకే 47 తుపాకీలను ఎక్కువగా వినియోగిస్తుంటారు… అంతేకాదు.. దేశాల మధ్య యుద్ధాల సమయాల్లోనూ ఈ తుపాకీలను వాడుతుంటారు. ఎలాంటి పరిస్థి�
సిద్ధిపేట జిల్లా అక్కన్నపేట కాల్పుల వ్యవహారం మలుపులు తిరుగుతోంది. అక్కన్నపేట కేసులో స్వాధీనం చేసుకున్న ఏకే-47, కార్బన్ రైఫిల్ పోలీసులవేనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మేడిన్ ఇండియాలో సంచలనం. శక్తివంతమైన కలష్నికోవ్ రైఫిల్స్ తయారీ ఇకపై భారత్ లో కూడా జరిగే విధంగా మోడీ సర్కార్ చర్యలు చేపట్టింది. అది కూడా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న అమేథీలో ఈ తయారీ ప్రపోజల్ కి బుధవారం(ఫిబ్