దేశీయ విమానయాన సంస్థ ‘ఆకాశ ఎయిర్’ ఏపీలోని విశాఖపట్నంలో తన సేవలు ప్రారంభించనుంది. విశాఖపట్నం-బెంగళూరు మధ్య వచ్చే నెల 10 నుంచి విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని కంపెనీ ప్రకటించింది.
గత ఏడాది ప్రధాని మోదీని రాకేష్ ఝున్ఝున్వాలా కలిశారు. అక్టోబర్లో జరిగిన ఈ భేటీ అప్పట్లో వివాదాస్పదమైంది. దీనికి రెండు కారణాలున్నాయి.
ఇండియన్ వారెన్ బఫెట్, దేశీయ స్టాక్ మార్కెట్ మాంత్రికుడు రాకేష్ ఝున్ఝున్వాలా (62) ఆదివారం కన్నుమూశారు. రాకేష్ వ్యాపారి, చార్టర్డ్ అకౌంటెంట్. దేశంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరు.
న్యూ ఎయిర్లైన్ ఆకాశ ఎయిర్ శుక్రవారం ఆగష్టు 7న తన తొలి కమర్షియల్ ఫ్లైట్ ఆపరేషన్స్ మొదలుపెట్టనుంది. ముంబై-అహ్మదాబాద్ మార్గం మధ్య బోయింగ్ 737 మ్యాక్స్ ఎయిర్క్రాఫ్ట్ సర్వీసును ఆపరేట్ చేయనున్నారు.
విమాన సర్వీసులు నడిపేందుకు కావాల్సిన ఏఓసీ (ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికెట్)ను గురువారం పొందినట్లు ఆకాశ ఎయిర్ వెల్లడించింది. ఇదో స్టార్టప్ కంపెనీ. తక్కువ ఖర్చుతో కూడిన విమన సర్వీసులు అందించే లక్ష్యంతో ఈ సంస్థ ప్రారంభమైంది.
అమెరికాలోని పోర్ట్ ల్యాండ్ నగరంలో బోయింగ్ ఫ్యాక్టరీలో డెలివరీకి సిద్ధమైన ఆకాశ ఎయిర్ విమానాల ఫోటోలను సంస్థ సోమవారం మీడియాకు విడుదల చేసింది.
భారత బిలియనీర్, స్టాక్ మార్కెట్ లో నిపుణుడిగా పేరొందిన రాకేష్ ఝున్ ఝున్ వాలా తక్కువ ధరతో సామాన్యుడికి సైతం విమాన ప్రయాణం అందించాలని ప్రయత్నం చేస్తున్నారు.
బిగ్ బుల్గా పేరొందిన దిగ్గజ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్ఝన్వాలా సైతం ఏవియేషన్ రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ‘ఆకాశ' ’ పేరుతో ఎయిర్ లైన్స్ సంస్థను నెలకొల్ప
దేశీయ స్టాక్ మార్కెట్లలో పరిచయం అక్కర్లేని వ్యక్తి రాకేష్ ఝున్ ఝున్ వాలాది. ఏస్ ఇన్వెస్టర్ అయిన రాకేష్ కొత్తగా విమానయాన రంగంలో అడుగుపెడుతున్నాడు.
భారత వారెన్ బఫెట్ గా పేరుపొందిన బిలియనీర్ ఇన్వెస్టర్ రాకేష్ ఝన్ఝన్వాలా...భారత్ లో అతి తక్కువ ఖర్చుతో కూడిన ఓ కొత్త విమానయాన సంస్థను ఏర్పాటు చేయాలని ఫ్లాన్ చేస్తున్నారు.