Home » Al-Qaeda-linked terrorists
భారత్లోని పలు రాష్ట్రాల్లో ఆత్మహుతి దాడులు జరుపుతామంటూ అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ బెదిరింపులకు దిగడంతో కేంద్ర భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నాయకురాలు నురూప్ శర్మ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో క
రాష్ట్రంలో ఆల్ ఖైదాతో సంబంధం ఉన్న ఇద్దరు ఉగ్రవాదులను యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరూ మానవ బాంబులుగా ట్రైనింగ్ తీసుకున్నట్టు సమాచారం ఉందని ATS వెల్లడించింది.