Alleges

    బీజేపీకి వత్తాసు….ప్రాణాహాని ఉందన్న టాప్ ఫేస్ బుక్ ఎగ్జిక్యూటివ్

    August 17, 2020 / 03:20 PM IST

    హింసను ప్రేరేపించేలా విద్వేష ప్రసంగాలు, పోస్టులను బీజేపీ నేతలు షేర్‌ చేసేందుకు ఫేస్‌బుక్‌ అనుమతిస్తోందనే వార్తల నేపథ్యంలో​ తన ప్రాణానికి ముప్పు ఉన్నట్లు ఢిల్లీలో ఫేస్ బుక్ ఎగ్జిక్యూటివ్ గా వున్న 49ఏళ్ళ అంఖి దాస్ తెలిపారు. తనను చంపుతామని బ�

    పొలంలో పని చేస్తున్న మహిళను ఎత్తుకెళ్లి 13రోజులుగా అత్యాచారం

    April 24, 2020 / 10:33 AM IST

    దిశ వంటి కఠిన చట్టాలు తీసుకొచ్చినా, ఉరి శిక్షలు వేస్తున్నా కామాంధుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు. మహిళలపై ఘోరాలు, అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. కామంతో కళ్లు మూసుకుపోయిన కొందరు నీచ

    20ఏళ్లుగా మహిళా కార్పొరేటర్ పై బీజేపీ మాజీ ఎమ్మెల్యే అత్యాచారం

    February 28, 2020 / 08:37 PM IST

    మహారాష్ట్రకు చెందిన బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే నరేంద్ర మెహతాపై అత్యాచారం, వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తాయి. పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. థానే జిల్లా

    కేజ్రీ రూ. 10 కోట్లు డిమాండ్ చేశారు..బాంబు పేల్చిన ఆదర్శ్ శాస్త్రి

    January 19, 2020 / 04:25 AM IST

    దేశ రాజధాని ఢిల్లీలో కొద్ది రోజుల్లో ఎన్నికలు జరుగబోతున్నాయి. మరోసారి అధికారంలోకి రావడానికి ఆప్ వ్యూహాలు రచిస్తోంది. ఎన్నికల వ్యూహకర్తగా పేరొందిన ప్రశాంత్ కిశోర్ ఆధ్వర్యంలో కేజ్రీవాల్‌ను మరోసారి సీఎం చేసేందుకు ప్లాన్స్ వేస్తున్నారు. ఈ క

    పెట్రో బాంబు : లీటర్ పెట్రోల్‌పై రూ.10 పెంపు

    April 24, 2019 / 01:39 AM IST

    దేశంలో ఇంధన కొరత ఏర్పడనుందా. పెట్రోల్ ధరలు పెరగనున్నాయా. మే 23వ తేదీ తర్వాత లీటర్ పెట్రోల్ పై రూ.10 పెంచనున్నారా. అంటే అవుననే అంటున్నారు కాంగ్రెస్ నేతలు. జనాల నెత్తిన పెట్రో బాంబు పేలడం ఖాయమని చెబుతున్నారు. ఎన్నికల రిజల్ట్స్ వచ్చే మే 23వ తేదీన పెట�

    AAP MLA పై అత్యాచారం ఆరోపణలు

    March 7, 2019 / 09:48 AM IST

    ఢిల్లీలో అధికార పార్టీ ఆప్‌కు చెందిన ఎమ్మెల్యే చిక్కుల్లో పడ్డారు. ఆయనపై రేప్ కేసు నమోదు కావడం హస్తినలో సంచలనం సృష్టిస్తోంది. తనపై రిథాల ఎమ్మెల్యే మెహిందర్ గోయల్ తనపై అత్యాచారం జరిపాడని ఓ మహిళ ముందుకొచ్చింది. ప్రశాంత్ విహార్ పీఎస్‌లో మార

10TV Telugu News