Home » alliance
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరుపై కేఏ పాల్ మండిపడ్డారు. బీజేపీతో జనసేన కలవడాన్ని తప్పుపట్టారు. సీఎం జగన్ పై నిందలు వేయొద్దని పవన్ కు హితవు పలికారు. కాపులు,
ఏడాది క్రితం వరకూ దేశవ్యాప్తంగా బలంగా కనిపించిన బీజేపీ.. ఇప్పుడు ఒక్కో రాష్ట్రాన్ని కోల్పోతూ వస్తోంది. ప్రస్తుతం అతి తక్కువ రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది. ఈ పరిస్థితుల్లో దక్షిణాది రాష్ట్రాల్లో బలాన్ని పెంచుకోవడంపై దృష్టి పెడుతోంద�
బీజేపీ-జనసేన పొత్తు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల నుంచి 2024 సార్వత్రిక ఎన్నికల వరకు ఏపీలో రెండూ పార్టీలు కలిసి పని చేయాలని
బీజేపీ-జనసేన పొత్తు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల నుంచి 2024 సార్వత్రిక ఎన్నికల వరకు ఏపీలో రెండూ పార్టీలు కలిసి పని చేయాలని
టీడీపీ, వైసీపీతో పొత్తులు, సంబంధాలపై బీజేపీ నేత సునీల్ దేవ్ ధర్ కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో టీడీపీ, వైసీపీలతో ఎలాంటి పొత్తులు ఉండవని సునీల్ దేవ్ ధర్ స్పష్టం
ఏపీ రాజకీయాల్లో ఈరోజు ఒక చారిత్రాత్మక నిర్ణయం జరిగిందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు చెప్పారు. రాష్ట్ర రాజకీయాలను ప్రక్షాళన చేయటంలో ఇది ఒక శుభ పరిణామం అని ఆయన అన్నారు. విజయవాడలో బీజేపీ, జనసేనకు చెందిన ప్రధాన నేతలు చర్చలు జర
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త అధ్యాయానికి బీజేపీ-జనసేన తెరతీసినట్టు తెలుస్తోంది. బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకున్నట్టు వార్తలు
మహారాష్ట్రలో కొత్త రాజకీయ పొత్తులు ఏర్పడనున్నట్లు తెలుస్తోంది. మంగళవారం(జనవరి-7,2020)మహారాష్ట్ర నవనిర్మాన్ సేన(MNS)చీఫ్ రాజ్ ఠాక్రేతో బీజేపీ నాయకుడు,మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమావేశమవడం మహా రాజకీయాల్లో ఆశక్తికర పరిణామంగా మారింది. ఒకప్పుడు వి�
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు..మిత్రులు ఉండరని అంటుంటారు. ఎన్నికల సమయంలో అప్పటి దాక విమర్శలు, ఆరోపణలు చేసుకున్న పార్టీలు ఒక్కటై పోతుంటాయి. పొత్తులతో కదన రంగంలోకి దూకుతుంటాయి. ఈ పొత్తులు ఒక్కసారి సక్సెస్ అవుతుంటాయి. మరోసారి ఫెయిల్ అవుతుంటాయ�
బీహార్ లో బీజేపీ మిత్రపక్షం ఝలక్ ఇవ్వనుందా అంటే అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది. ఇప్పటికే బీజేపీ దశాబ్దాలపాటు మిత్రపక్షాలుగా కొనసాగిన టీడీపీ,శివసేన పార్టీలు దూరమయ్యాయి. ఇప్పుడు జేడీయూ కూడా బీజేపీకి బైబై చెప్పే యోచనలో ఉన్నట్లు కన్�