Home » alliance
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆయా రాష్ట్రాల్లో పొత్తుల ఎత్తులు కొనసాగుతున్నాయి. గతంలో ఉన్న విభేధాలను పక్కనబెట్టి పొత్తులకు పార్టీలు రెడీ అయిపోతున్నాయి. తమిళనాడులో అధికార అన్నాడీఎంకే-పీఎంకే పార్టీల మధ్య పొత్తు కుదిర
నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకోబోయే వరకు మిత్రపక్షమైన బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తూ ఉండే శివసేన ఒక్కసారిగా రూటు మార్చింది. బీజేపీతో కలిసి రాబోయే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు శివసేన సిద్ధమైంది. శివసేనతో బీజేపీ చీఫ్ అమిత్ షా చేస�
విజయవాడ : టీడీపీ ఎంపీ టీజీ చేసిన కామెంట్స్పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఈ వ్యాఖ్యలు ఏంటీ అంటూ ఆయన టీజీకి క్లాస్ తీసుకున్నారు. అసలు టీజీ చేసిన వ్యాఖ్యలు ఏంటీ ? అంతగా బాబు సీరియస్ అయ్యే పరిస్థితి ఎం�
బీజేపీ రాజకీయ కుట్రలో భాగమే అక్రమగనుల తవ్వకాల కేసులో అఖిలేష్ పై సీబీఐ విచారణ అని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. మంగళవారం(జనవరి 15,2019) మాయావతి 63వ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. అఖిలే
ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్రాల్లో బీజేపీకి వైట్ వాష్ తప్పదని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ అన్నారు. యూపీలో ఎస్పీ-బీఎస్పీ పొత్తు ప్రకటన తర్వాత ఆదివారం(జనవరి-13) బీఎస్పీ అధినేత్రి మాయావతితో తేజస్వీ సమావేశమయ్యారు. మాయావతితో సమావేశం తర్వాత తేజస్వ
ఎస్పీ-బీఎస్పీ కూటమిలో తన పార్టీని కూడా చేర్చుకోవాలని ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి పీఎస్పీ-ఎల్(ప్రగతిశీల్ సమాజ్ వాదీ పార్టీ-లోహియా) అధ్యక్షుడు శివపాల్ యాదవ్ కోరారు. పీఎస్పీ-ఎల్ లేకుండా కూటమి అసంపూర్లణంగా ఉంటుందని శివపాల్ అన్నారు. శివపాల్ స్వయా�
సార్వత్రిక ఎన్నికల్లో పాత మిత్రుల కోసం డోర్లు తెరిచే ఉంటాయని ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించి 24 గంటలైనా కాకముందే తమిళనాడు సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు
తమ పార్టీతో పొత్తుల గురించి సార్వత్రిక ఎన్నికల్లోగా నిర్ణయం తీసుకోకపోతే పాత భాగస్వాములను కూడా ఓడిస్తామంటూ శివసేనును ఉద్దేశించి ఇటీవల బీజేపీ చీఫ్ అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మహారాష్ట్రలో దుమారం రేపుతున్నాయి. ప్రస్తుతం మహారాష్ట్ర ప్�
రాజమండ్రి: ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో ఏపీలోని 175 స్థానాల్లో పోటీ చేస్తామన్నారు. 10వేల మంది ఓటర్లను పార్టీలో చేర్పించిన వారికే పార్టీ టికెట్ ఇస్తామన్నారు. పార్టీలో వెయ్యి మందిన�