Home » alliance
రానున్న ఎన్నికల్లో ఏపీ,తెలంగాణా రాష్ట్రాల్లో బీఎస్పీతో కలిసి పోటీచేయనున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. శుక్రవారం(మార్చి-15,2019) ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో బీఎస్పీ అధినేత్రి మాయావతితో పవన్ సమావేశమయ్యారు. సార్వత్రిక ఎన్నికలపై వీరి మధ్య సుదీర�
కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్-మే నెలల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కర్ణాటకలో బీజేపీ 22 ఎంపీ స్థానాలు గెల్చుకుంటే 24 గంటల్లోనే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందంటూ యడ్డీ కీలక వ్యాఖ్యలు �
హర్యానాలో కాంగ్రెస్ తో పొత్తుకు ఆప్ రెడీ అయింది. ఢిల్లీలో కాంగ్రెస్ తో పొత్తు లేదని తేల్చి చెప్పిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ హర్యానాలో మాత్రం కాంగ్రెస్ తో పొత్తుకి రెడీ అయ్యారు. బుధవారం(మార్చి-13,2019) ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడు�
ఎన్నికల షెడ్యూల్ రావడంతో ప్రధాన పార్టీలు పొత్తులు, అనుసరించాల్సిన ఎత్తులుపై తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో పొత్తు పెట్టుకుంటున్న కమ్యునిష్ట్ పార్టీలు, జనసేన ఇవాళ(12 మార్చి 2019) సీట్ల పంపకాలపై చర్చించనున్నారు. గతవారం ఇ
అమరావతి: జనసేన వామపక్షల మధ్య సీట్ల లెక్క తేలడం లేదు. ఇప్పటివరకూ అనేకసార్లు సమావేశాలు జరిగినా సీట్ల పంపకాల విషయం కొలిక్కిరాలేదు. సీట్లు ఫైనల్ చేయాలంటూ లెఫ్ట్ పార్టీలు జనసేనపై ఒత్తిడి తెస్తున్నాయి. రాష్ట్ర విభజన తరువాత ఉనికి కోల్పోయిన వా
మహాకూటమిలో కాంగ్రెస్ కూడా ఉందని, కాంగ్రెస్కు రెండు సీట్లు కేటాయించమని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ వెల్లడించారు. లోక్సభ ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపధ్యంలో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలు వ్�
హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబుపై మరోసారి విరుచుకుపడ్డారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కుట్ర రాజకీయాలకు చంద్రబాబు పేటెంట్ అని మండిపడ్డారు. ఎవరో ఒకరితో
2019 లోక్ సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించిన ఎస్పీ-బీఎస్పీలు గురువారం(ఫిబ్రవరి-21-2019) ఎవరెవరు ఏయే స్థానాల్లో పోటీ చేయబోతున్నారనే దానిపై క్లారిటీ ఇచ్చాయి. మొత్తం 80 లోక్ సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్ లో 38 స్థానాల్లో బీఎస్�
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అన్ని రాష్ట్రాల్లో పొత్తుల రాజకీయాలు ఊపందుకున్నాయి. తమిళనాడులో అన్నాడీఎంకే-బీజేపీ-పీఎంకేల మధ్య పొత్తు కుదిరిన 24గంటల్లోనే కాంగ్రెస్-డీఎంకేల మధ్య పొత్తు ఖరారైంది. కాంగ్రెస్ తో పొత్తుపై బుధవారం(ఫి�
అందరూ ఊహినంట్లుగానే తమిళనాడులో అన్నాడీఎంకే-బీజేపీల మధ్య పొత్తు ఖారారైంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు విషయమై చర్చించేందుకు మంగళవారం ఉదయం కేంద్రమంత్రి పియూష్ గోయల్ చెన్నై చేరుకొని అన్నాడీఎంకే నేతలతో చర్చించారు. చర్చల అన