Home » alliance
మహాకూటమిలో కాంగ్రెస్ కూడా ఉందని, కాంగ్రెస్కు రెండు సీట్లు కేటాయించమని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ వెల్లడించారు. లోక్సభ ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపధ్యంలో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలు వ్�
హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబుపై మరోసారి విరుచుకుపడ్డారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కుట్ర రాజకీయాలకు చంద్రబాబు పేటెంట్ అని మండిపడ్డారు. ఎవరో ఒకరితో
2019 లోక్ సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించిన ఎస్పీ-బీఎస్పీలు గురువారం(ఫిబ్రవరి-21-2019) ఎవరెవరు ఏయే స్థానాల్లో పోటీ చేయబోతున్నారనే దానిపై క్లారిటీ ఇచ్చాయి. మొత్తం 80 లోక్ సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్ లో 38 స్థానాల్లో బీఎస్�
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అన్ని రాష్ట్రాల్లో పొత్తుల రాజకీయాలు ఊపందుకున్నాయి. తమిళనాడులో అన్నాడీఎంకే-బీజేపీ-పీఎంకేల మధ్య పొత్తు కుదిరిన 24గంటల్లోనే కాంగ్రెస్-డీఎంకేల మధ్య పొత్తు ఖరారైంది. కాంగ్రెస్ తో పొత్తుపై బుధవారం(ఫి�
అందరూ ఊహినంట్లుగానే తమిళనాడులో అన్నాడీఎంకే-బీజేపీల మధ్య పొత్తు ఖారారైంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు విషయమై చర్చించేందుకు మంగళవారం ఉదయం కేంద్రమంత్రి పియూష్ గోయల్ చెన్నై చేరుకొని అన్నాడీఎంకే నేతలతో చర్చించారు. చర్చల అన
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆయా రాష్ట్రాల్లో పొత్తుల ఎత్తులు కొనసాగుతున్నాయి. గతంలో ఉన్న విభేధాలను పక్కనబెట్టి పొత్తులకు పార్టీలు రెడీ అయిపోతున్నాయి. తమిళనాడులో అధికార అన్నాడీఎంకే-పీఎంకే పార్టీల మధ్య పొత్తు కుదిర
నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకోబోయే వరకు మిత్రపక్షమైన బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తూ ఉండే శివసేన ఒక్కసారిగా రూటు మార్చింది. బీజేపీతో కలిసి రాబోయే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు శివసేన సిద్ధమైంది. శివసేనతో బీజేపీ చీఫ్ అమిత్ షా చేస�
విజయవాడ : టీడీపీ ఎంపీ టీజీ చేసిన కామెంట్స్పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఈ వ్యాఖ్యలు ఏంటీ అంటూ ఆయన టీజీకి క్లాస్ తీసుకున్నారు. అసలు టీజీ చేసిన వ్యాఖ్యలు ఏంటీ ? అంతగా బాబు సీరియస్ అయ్యే పరిస్థితి ఎం�
బీజేపీ రాజకీయ కుట్రలో భాగమే అక్రమగనుల తవ్వకాల కేసులో అఖిలేష్ పై సీబీఐ విచారణ అని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. మంగళవారం(జనవరి 15,2019) మాయావతి 63వ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. అఖిలే
ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్రాల్లో బీజేపీకి వైట్ వాష్ తప్పదని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ అన్నారు. యూపీలో ఎస్పీ-బీఎస్పీ పొత్తు ప్రకటన తర్వాత ఆదివారం(జనవరి-13) బీఎస్పీ అధినేత్రి మాయావతితో తేజస్వీ సమావేశమయ్యారు. మాయావతితో సమావేశం తర్వాత తేజస్వ