Home » alliance
మహా రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. రోజురోజుకూ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుపై శివసేనతో కలిసి ముందుకు వెళ్లేందుకు ససేమిరా అంటుంది కాంగ్రెస్ పార్టీ. ఎన్సీపీ అధినేత శరద్పవార్ను కూడా లేటెస్ట్గా కలిసిన సోనియా గ�
మహారాష్ట్రలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఎన్సీపీ-కాంగ్రెస్ మద్దతుతో శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు ఆయా పార్టీల నాయకుల నుంచి సంకేతాలు వస్తున్నాయి. శివసేన ముఖ్య నాయకుడు సంజయ్ రౌత్ గురువారం ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తో సమావేశమైన వ�
ఏపీలో టీడీపీతో పొత్తు ప్రసక్తే లేదని బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దేవ్ ధర్ స్పష్టం చేశారు. టీడీపీకి డోర్లు మూసివేశామన్నారు. ఇది సునీల్ మాట కాదు.. మోడీ, అమిత్ షా, నడ్డా
కర్ణాటక మాజీ సీఎంలు సిద్దరామయ్య-కుమారస్వామి మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. సిద్దరామయ్య దయ వల్లే తాను సీఎం అయ్యానని కొందరు అంటున్నారని…అయితే తాను కాంగ్రెస్ హైకమాండ్ దయ వల్లే సీఎం అయ్యాను తప్ప సిద్దరామయ్య వల్ల కాదని కుమారస్వామి అన్నార
ఫ్రాన్ లో ప్రధాని మోడీ పర్యటన కొనసాగుతోంది. ఆర్టికల్ 370 రద్దుపై మరోసారి ఫ్రాన్స్ బహిరంగంగా భారత్ కు మద్దతు తెలిసింది. రాజధాని పారిస్ లోని యునెస్కో హెడ్ క్వార్టర్స్ లో భారతీయ కమ్యూటినీ ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించారు. 1950,1966లో ఫ్రాన్స్ ల�
లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్,బీజేపీయేతర కూటమికి ఎలాంటి అవకాశాలు లేవని డీఎంకే చీఫ్ స్టాలిన్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీయేతర ప్రాంతీయ పార్టీల సమాఖ్య కూటమి ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలిసిన మరుసటి రోజే స
ఉత్తరప్రదేశ్ లో మాయావతి,అఖిలేష్ యాదవ్ లపై అభ్యర్థుల నిలబెట్టాలని తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమర్థించుకున్నారు.యూపీలో సెక్యులర్ భావజాలం కలిగిన పార్టీ విజయం సాధించబోతుందని,అది సమాజ్ వాదీ కావచ్చు,బహుజన సమాజ్ వ�
ఉత్తర ప్రదేశ్ లో బీజేపీ 17స్థానాలకు మించి గెలవలేదని వెస్ట్ బెంగాల్ సీఎం మమత బెనర్జీ తెలిపారు.కాంగ్రెస్ కు ఏడు నుంచి ఎనిమిది స్థానాలు వస్తాయన్నారు.ఎస్పీ-బీఎస్పీ కూటమి అత్యధిక స్థానాలు గెల్చుకోబోతుందని ఆమె జోస్యం చెప్పారు.వారి ఐక్యతే బీజే�
ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లో ఎలాగైనా బీజేపీని ఓడించాలన్న లక్ష్యంతో బద్దశత్రువులుగా ఉన్న ఎస్పీ,బీఎస్పీలు చేతులు కలిపాయి. ఏళ్లుగా కొనసాగుతున్న విభేధాలను పక్కనబెట్టి మాయా,అఖిలేష్ లు చేతులు కలపడం మాత్రమే కాకుండా వారి మధ్య వ్యక్తి
రాబోయే ప్రభుత్వం జనసేనదే అని, తమ పార్టీ 88 సీట్లు గెలుచుకుని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అంటున్నారు మాజీ జేడీ లక్ష్మీ నారాయణ. జనసేన తరుపున విశాఖపట్నం అభ్యర్థిగా పోటీ చేసిన లక్ష్మీ నారాయణ ఏపీలో జనసేన అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చే�