Home » Amalapuram
కోనసీమ జిల్లా పేరునే కొనసాగించాలని జేఏసీ నేతలు, యువకులు చేపట్టిన నిరసన ఈరోజు ఉద్రిక్తతలకు దారితీసింది.
ప్రశాంతమైన కోనసీమలో హింసాత్మక సంఘటనలు జరగటం దురదృష్టకరమని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
ప్రజల కోరిక మేరకే కోనసీమ జిల్లాకు డాక్టర్ బీఆర్అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్చారని వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ చెప్పారు. ఈరోజు ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ కొన్ని సంఘ విద్రోహకర శక్తులు అశాంతిని రేకేత్తించాయని అన్నారు.
కోనసీమ జిల్లా పేరు మార్పు అగ్గిరాజేసింది. అమలాపురంలో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. మంత్రి, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు మంటల్లో తగలబడ్డాయి.(Protestors Set Fire)
డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరును అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు డిమాండ్ చేసిన తర్వాతే పెట్టామని హోంమంత్రి తానేటి వనిత చెప్పారు.
అమలాపురంలో ఉద్రిక్తత నెలకొంది. కోనసీమ జిల్లా పేరు కొనసాగించాలంటూ భారీ ర్యాలీ నిర్వహిస్తున్న యువకులను పోలీసులు అడ్డుకున్నారు.
అమలాపురం అట్టుడుకుతోంది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనకారులు పోలీసులపై రాళ్ల దాడికి దిగారు. స్కూల్ బస్సుకు నిప్పు పెట్టారు.
అమలాపురంలో హైటెన్షన్ నెలకొంది. అమలాపురం పట్టణం రణరంగాన్ని తలపిస్తోంది. ఆందోళనకారులు వర్సెస్ పోలీసులు అన్నట్టుగా పరిస్థితి తయారైంది. ప్రస్తుత కోనసీమ జిల్లా పేరునే కొనసాగించాలంటూ..(Amalapuram High Tension)
ఏపీ లోని కోనసీమ జిల్లాలో ఈరోజు మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జిల్లాలోని యానాం-ఎదుర్లంక వంతెన మీద వేగంగా వెళుతున్న ఇసుక లారీ ముందు బైక్ పై వెళుతున్న ఫ్యామిలీని
తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో విషాదం చోటు చేసుకుంది. ఫార్వర్డ్ మేసేజ్ ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఒక వాట్సప్ మేసేజ్ ని ఫార్వర్డ్ చేశాడనే ఆరోపణపై పోలీసులు విచారించడంతో ఆందోళనతో అస్వస్థతకు గురై నారాయణపేటకు చెందిన గుత్తుల శ్రీనివ