కోనసీమ జిల్లాలోని అమలాపురంలో విషాదం చోటు చేసుకుంది. ఆ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ బత్తుల రామచంద్రరావు గుండె పోటుతో మృతి చెందారు.
కొనసీమ జిల్లా పేరు మార్పును వ్యతిరేకిస్తూ అమలాపురంలో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఇప్పటికే పలువురిపై కేసులు నమోదు చేసిన పోలీసులు.. తాజాగా మంత్రి విశ్వరూప్ అనుచరులతో సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు చేశారు.
కాకినాడ జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు నడిరోడ్డుపై వీరంగం సృష్టించారు. పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. పోలీసుల్ని తోసేస్తూ నానా రగడ చేశారు.
అమలాపురం అల్లర్ల కేసులో అరెస్టైన కీలక నిందితుడు అన్నెం సాయిపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 309 కింద మరొక కేసు నమోదు చేశారు. ఈ నెల 20 న జేఏసి ఇచ్చిన పిలుపు మేరకు ఆందోళన కార్యక్రమం చేపట్టారు.
అమలాపురంలో అల్లర్ల తర్వాత ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. దీంతో ఐటీ ఉద్యోగులు తిప్పలు పడుతున్నారు. చివరికి గోదావరి నది ఒడ్డున నిలబడి పని చేసుకుంటున్నారు.(Konaseema Internet Shutdown)
అమలాపురంలో నిన్న విధ్వంసానికి పాల్పడిన వారిలో 46 మందిని అరెస్ట్ చేసినట్లు హోం మంత్రి తానేటి వనిత చెప్పారు.
అమలాపురంలో ఇంటర్నెట్ సేవలు బంద్
ప్రస్తుతం నివురు గప్పిన నిప్పులా ఉన్నా కోనసీమలో మరోసారి దాడులు జరిగే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోసారి ఇలాంటి పరిస్థితి ఎదురుకాకుండా ఉండాలనే భారీగా పోలీసులను మోహరించారు.
కోనసీమ పదం మూల అంటే కోన, ప్రదేశం అంటే సీమ అనే పదాల నుండి కోనసీమ పదం ఏర్పడింది అని చరిత్ర చెప్తుంది...గోదావరి డెల్టా... చుట్టూ గోదావరి వృద్ధ గోదావరి, వశిష్ట గోదావరి, గౌతమి, నీలరేవు అనే పాయలుగా చీలిపోతుంది
కోనసీమ జిల్లా పేరునే కొనసాగించాలని జేఏసీ నేతలు, యువకులు చేపట్టిన నిరసన ఈరోజు ఉద్రిక్తతలకు దారితీసింది.