Home » Amalapuram
తూర్పుగోదావరి జిల్లా వైఎస్సార్సీపీలో విషాదం నెలకొంది. ఆ పార్టీ జిల్లా కీలక నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కుడిపూడి చిట్టబ్బాయి కన్నుమూశారు. కొద్దిరోజుల కిందట కరోనా బారిన పడిన
ఈ హాట్ సమ్మర్ లో కూల్ గా ఉండే డ్రింక్ తాగి కాస్త సేదతీరుతున్నారు జనాలు. ఈసారి ఎండలో తిరిగొచ్చాక చల్లదనం కోసం మీరూ ఏదో ఒక కూల్ డ్రింక్ తాగుదామని ఫిక్స్ అయ్యారా? అయితే, ఒక్క సెకన్ ఆగండి.. లేదంటే ప్రాణాలకే ప్రమాదం.
సాధారణంగా ఎన్నికల్లో గెలిస్తే, గెలిచిన వారింట్లో సంబరాలు అంబరాన్ని తాకుతాయి. కుటుంబసభ్యులు, బంధువులు, అనుచురులతో ఎంతో గ్రాండ్ గా విక్టరీని సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ, ఆమె బాధ మాత్రం వర్ణనాతీతం. ఎవరూ తీర్చలేని కష్టం. రెండు రోజుల వ్యవధిలో అట�
Fake currency : తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేటలో దొంగనోట్లు చెలామణీ చేస్తున్న ముగ్గురిని అంబాజీపేట పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుండి సుమారు మూడు లక్షల విలువైన దొంగ నోట్లు, ఆరు సెల్ ఫోన్లు, రెండు బైక్ లు స్వాధీనం చేసుకున్నామని అమలాపురం డిఎస్ప�
తూర్పుగోదావరి జిల్లాలో అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహా స్వామి రథం దగ్ధం ఘటనకు నిరసనగా రాష్ట్రంలో బిజేపి, జనసేన, ధార్మిక సంఘాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రథం దగ్ధం ఘటనపై సమగ్ర విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును సిబిఐకి అప్పగించడానికి జీవో ఇ�
ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పై హైకోర్టు సీరియస్ అయ్యింది. చేతకాకపోతే తప్పుకోండి అని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఓ కేసు విషయంలో కోర్టు ఈ కామెంట్స్ చేసింది. అమలాపురం మండలం ఇందుపల్లిలో వెంకటరాజు అనే వ్యక్తి అదృశ్యం అయ్యాడు. బాధితుడి మేనమామ హైకోర్టుని
అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ జైలు నుంచి విడుదలయ్యారు. జ్యుడీషియల్ సిబ్బంది విధులకు ఆటంకం కలిగించారన్న కేసులో 41 C.R.C సెక్షన్ కింద నోటీసు తీసుకోవడానికి రాజమండ్రి త్రీటౌన్ పోలీస్ స్టేషన్కు వచ్చిన హర్షకుమార్ను అరెస్ట్ చేశారు. డిసెంబర్ 13వ త�
ఆయన ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్. డ్యూటీలో చాలా బాధ్యతగా ఉండాలి. జాగ్రత్తగా బస్సు నడపాలి. ఎందరో ప్రయాణికుల ప్రాణాలు డ్రైవర్ మీదే ఆధారపడి ఉంటాయి. డ్రైవర్ బండిని జాగ్రత్తగా
తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ పై మరో కేసు నమోదైంది. అనపర్తిలో అంబేద్కర్ విగ్రహం వివాదంలో అనపర్తి డీఎస్పీ హర్షకుమార్ పై పీటీ వారెంట్ ప్రొడ్యూస్ చేశారు. దీంతో కోర్టు హర్షకుమార్ కు జనవరి 6 వరకు రిమాండ్ విధించింది. కాగా
అమలాపురంలో సోమవారం (సెప్టెంబర్ 30, 2019)న పట్టపగలు రౌడీలు రెచ్చిపోయారు. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగా మారణాయుధాలతో ఓ వ్యక్తిపై కత్తులతో దాడి చేశారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. అందరూ చూస్తున్నారే కానీ..దాడి చేస్తున్న వ్యక్తులను ఆపలేకపోయారు