Amalapuram

    వైసీపీలో విషాదం.. కరోనాతో మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

    April 29, 2021 / 12:18 PM IST

    తూర్పుగోదావరి జిల్లా వైఎస్సార్‌సీపీలో విషాదం నెలకొంది. ఆ పార్టీ జిల్లా కీలక నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కుడిపూడి చిట్టబ్బాయి కన్నుమూశారు. కొద్దిరోజుల కిందట కరోనా బారిన పడిన

    బాబోయ్.. కూల్ డ్రింక్ సీసాలో పాము పిల్ల.. జస్ట్‌లో బతికిపోయాడు..

    March 21, 2021 / 08:59 AM IST

    ఈ హాట్ సమ్మర్ లో కూల్ గా ఉండే డ్రింక్ తాగి కాస్త సేదతీరుతున్నారు జనాలు. ఈసారి ఎండలో తిరిగొచ్చాక చల్లదనం కోసం మీరూ ఏదో ఒక కూల్ డ్రింక్ తాగుదామని ఫిక్స్ అయ్యారా? అయితే, ఒక్క సెకన్ ఆగండి.. లేదంటే ప్రాణాలకే ప్రమాదం.

    ఏవండీ.. లేవండీ.. నే గెలిచా.. కౌన్సిలర్‌గా భార్య విజయం, కాసేపటికే భర్త మరణం

    March 15, 2021 / 09:54 AM IST

    సాధారణంగా ఎన్నికల్లో గెలిస్తే, గెలిచిన వారింట్లో సంబరాలు అంబరాన్ని తాకుతాయి. కుటుంబసభ్యులు, బంధువులు, అనుచురులతో ఎంతో గ్రాండ్ గా విక్టరీని సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ, ఆమె బాధ మాత్రం వర్ణనాతీతం. ఎవరూ తీర్చలేని కష్టం. రెండు రోజుల వ్యవధిలో అట�

    దొంగనోట్ల చలామణి ముఠా అరెస్టు

    October 12, 2020 / 02:30 PM IST

    Fake currency : తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేటలో దొంగనోట్లు చెలామణీ చేస్తున్న ముగ్గురిని అంబాజీపేట పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుండి సుమారు మూడు లక్షల విలువైన దొంగ నోట్లు, ఆరు సెల్ ఫోన్లు, రెండు బైక్ లు స్వాధీనం చేసుకున్నామని అమలాపురం డిఎస్ప�

    ఏపీ బీజేపీ చీఫ్ సోమువీర్రాజు సహా కీలక నేతలు అరెస్ట్, 144 సెక్షన్ విధింపు.. అమలాపురంలో హైటెన్షన్

    September 18, 2020 / 11:24 AM IST

    తూర్పుగోదావరి జిల్లాలో అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహా స్వామి రథం దగ్ధం ఘటనకు నిరసనగా రాష్ట్రంలో బిజేపి, జనసేన, ధార్మిక సంఘాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రథం దగ్ధం ఘటనపై సమగ్ర విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును సిబిఐకి అప్పగించడానికి జీవో ఇ�

    చేతకాకపోతే తప్పుకోండి, డీజీపీ గౌతమ్ సవాంగ్ పై ఏపీ హైకోర్టు సీరియస్

    September 14, 2020 / 04:03 PM IST

    ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పై హైకోర్టు సీరియస్ అయ్యింది. చేతకాకపోతే తప్పుకోండి అని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఓ కేసు విషయంలో కోర్టు ఈ కామెంట్స్ చేసింది. అమలాపురం మండలం ఇందుపల్లిలో వెంకటరాజు అనే వ్యక్తి అదృశ్యం అయ్యాడు. బాధితుడి మేనమామ హైకోర్టుని

    ఎట్టకేలకు బయటకు: జైలు నుంచి విడుదలైన మాజీ ఎంపీ

    January 29, 2020 / 05:03 PM IST

    అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్‌ జైలు నుంచి విడుదలయ్యారు. జ్యుడీషియల్ సిబ్బంది విధులకు ఆటంకం కలిగించారన్న కేసులో 41 C.R.C సెక్షన్ కింద నోటీసు తీసుకోవడానికి రాజమండ్రి త్రీటౌన్ పోలీస్‌ స్టేషన్‌కు వచ్చిన హర్షకుమార్‌ను అరెస్ట్ చేశారు. డిసెంబర్ 13వ త�

    మద్యం షాపు ముందు ఆర్టీసీ బస్సు ఆపిన డ్రైవర్ : ఎందుకో చూసి ప్రయాణికులు షాక్

    January 29, 2020 / 12:43 PM IST

    ఆయన ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్. డ్యూటీలో చాలా బాధ్యతగా ఉండాలి. జాగ్రత్తగా బస్సు నడపాలి. ఎందరో ప్రయాణికుల ప్రాణాలు డ్రైవర్ మీదే ఆధారపడి ఉంటాయి. డ్రైవర్ బండిని జాగ్రత్తగా

    మాజీ ఎంపీ హర్షకుమార్‌పై మరో కేసు నమోదు

    December 24, 2019 / 09:49 AM IST

    తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ పై మరో కేసు నమోదైంది. అనపర్తిలో అంబేద్కర్ విగ్రహం వివాదంలో అనపర్తి డీఎస్పీ హర్షకుమార్ పై పీటీ వారెంట్ ప్రొడ్యూస్ చేశారు.  దీంతో కోర్టు హర్షకుమార్ కు జనవరి 6 వరకు రిమాండ్ విధించింది. కాగా

    అమలాపురంలో పట్టపగలే కత్తులతో దాడి

    September 30, 2019 / 11:05 AM IST

    అమలాపురంలో సోమవారం (సెప్టెంబర్ 30, 2019)న పట్టపగలు రౌడీలు రెచ్చిపోయారు. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగా మారణాయుధాలతో ఓ వ్యక్తిపై కత్తులతో దాడి చేశారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. అందరూ చూస్తున్నారే కానీ..దాడి చేస్తున్న వ్యక్తులను ఆపలేకపోయారు

10TV Telugu News