అమరావతి రైతుల పాదయాత్రకు సంబంధించి ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఇటు పాదయాత్రలో సడలింపులను కోరుతూ అమరావతి రైతులు వేసిన పిటిషన్ ను, అటు పాదయాత్రను రద్దు చేయాలని డీజీపీ వేసిన పిటిషన్ రెండింటిని కొట్టేసింది.
అమరావతి రైతుల పాదయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. పోలీసుల తీరుకి నిరసనగా నాలుగు రోజుల పాటు బ్రేక్ వేశారు రైతులు. పోలీసుల తీరుపై కోర్టులోనే తేల్చుకుంటామని అమరావతి జేఏసీ నేతలు అంటున్నారు.
పెద్ద స్టార్ అయిన పవన్ కల్యాణ్ కు మెగాస్టార్ చిరంజీవి అవసరం రాకపోవచ్చన్నారు మాజీమంత్రి కొడాలి నాని. పవన్ కల్యాణ్ కు 40ఏళ్ల ఇండస్ట్రీలో ఉన్న చంద్రబాబు మద్దతు ఉంటే సరిపోతుందని అన్నారు.
మంత్రి కొట్టుకి దమ్ముంటే.. రైతుల పాదయాత్రలో పాల్గొన్న ప్రజలకంటే ఎక్కువమంది ప్రజలను పోగేసి తాడేపల్లిగూడెం ఫ్లైఓవర్ పై నిరసన తెలపాలని సవాల్ విసిరారు చింతమనేని ప్రభాకర్. ఫ్లెక్సీలు కట్టించినంత మాత్రాన రైతుల పాదయాత్ర ఫేక్ కాదని తేల్చి చెప్ప�
మూడు రాజధానులకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఈ యాత్రకు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వైసీపీ శ్రేణుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. రైతులది ఫేక్ పాదయాత్ర అని, కొందరి స్వార్థ ప్రయోజనాల కోసమే యాత్ర చేస్తున్నారని ఆరోపించారు వైసీ�
అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకుంటామని మంత్రుల మాట్లాడటం దారుణం అన్నారు బీజేపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ. అమరావతి రైతుల యాత్రకు ఏం జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.
పోలీసులు రైతులకు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. 400 పోలీసుల రక్షణ మధ్య రైతులు పాదయాత్రను కొనసాగిస్తున్నారు. రోడ్డంతా పోలీసులు రక్షణగా నిల్చుంటే.. పోలీసుల మధ్య నుంచి రైతులు పాదయాత్రను కొనసాగిస్తున్నారు.
గుడివాడలో అమరావతి రైతుల మహా పాదయాత్రపై కృష్ణా జిల్లా పోలీసులు ఫోకస్ పెట్టారు. జిల్లా నలుమూలల నుంచి 400 మందికిపైగా పోలీసులు, అధికారులు గుడివాడకు చేరుకున్నారు.
అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు మద్దతు కొనసాగుతోంది. రైతు యాత్రకు సాయంగా తమ వంతుగా రూ.5లక్షలు విరాళంగా ఇచ్చారు.
ఏపీ అసెంబ్లీలో మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు అమరావతిని రియల్ ఎస్టేట్ కంపెనీగా మార్చాడని, అశ్వినీదత్, రాఘవేంద్రరావు వంటి వారికి కోరుకున్న చోట కారుచౌకగా భూములు కట్టబెట్టారని అన్నారు. ఖమ్మ�