Home » Amaravati Land Acquisition
సీబీఐ, జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, స్పోర్ట్స్ అకాడమీ వంటి వాటికి భూములు కేటాయించేందుకు ఆమోదం తెలిపింది మంత్రివర్గం.
మెగా రాజధాని అమరావతి విస్తరణ దిశగా ఏపీ సర్కార్ అడుగులు వేస్తుంది. దీనికోసం 44,676 ఎకరాల భూ సమీకరణకు చంద్రబాబు సర్కార్ సిద్ధమైంది. దీనిపై 10టీవీ లంచ్ అవర్ డిబేట్ లో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ విశ్లేషణ.
ఇప్పటికే 29 గ్రామాల్లోని 34 వేల ఎకరాల మేర ల్యాండ్ పూలింగ్